Ram Charan Tej : ప్రస్తుత కాలంలో రాజకీయాల్లో సక్సెస్ సాధించాలంటే రాజకీయ నాయకులకు కచ్చితంగా ఓ ఛానల్ ఉండాల్సిందే. ఎందుకంటే పార్టీ ప్రతిష్టను పెంచాలన్నా.. పార్టీ ప్రమోషన్స్ ని జనాల్లోకి తీసుకెళ్ళాలన్నా మీడియా ద్వారానే సాధ్యం అవుతుంది. పార్టీ పట్ల ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు గ్రాఫిక్స్ చేసి మరీ క్రియేట్ చేస్తేనే పార్టీకి బలం. అలాగే ప్రస్తుతం ఒక్కో ఛానల్ ఒక్కో పార్టీకి సపోర్ట్ చేస్తోంది.
ఆ విషయం ప్రతి ఒక్కరికీ డైరెక్ట్ గా తెలిసినా.. పరోక్షంగానే తెలిసినట్లుగా మీడియా వ్యవహార శైలి ఉంటుంది. అలాగే రీసెంట్ గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం హీరో రామ్ చరణ్ ఓ ఛానల్ ను కొని ప్రజల్లో పవన్ కళ్యాణ్ పవర్ ని బ్రాండ్ గా క్రియేట్ చేయాలని చూస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో రామ్ చరణ్ మహా న్యూస్ ఛానల్ ను కొన్నారని గుసగుసలాడుకుంటున్నారు. ఇక రామ్ చరణ్ ఈ ఛానల్ ని కొన్నారా, లేదా అనే విషయంపై మహాన్యూస్ ఎండీ వంశీ కృష్ణ పక్కా క్లారిటీ ఇచ్చేశారు.
ప్రస్తుతం వస్తున్న ఈ వార్తలు పూర్తిగా అవాస్తవం అంటూ.. రామ్ చరణ్ కు తనకు మధ్య ఎలాంటి చర్చలు జరగలేదని అన్నారు. మహాన్యూస్ ప్రేక్షకులు ఎవరూ ఈ వార్తల్ని నమ్మొద్దని.. మహాన్యూస్ ఎప్పటికీ ప్రజల పక్షాన నిలబడుతుందని అన్నారు. ఇలా రూమర్స్ క్రియేట్ చేసేవారికి సైతం తమ దగ్గరకు వస్తే నిజానిజాలెంటో వివరిస్తామని మహాన్యూస్ ఎండీ తెలిపారు. దీంతో రామ్ చరణ్ తన బాబాయ్ కోసం ఎలాంటి ఛానల్ కొనలేదనే విషయంలో నెటిజన్లకు క్లారిటీ వచ్చేసింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…