Radhe Shyam : ప్రభాస్, పూజా హెగ్డె హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం.. రాధే శ్యామ్. ఈ మూవీ ఇప్పటికే విడుదల కావల్సి ఉంది. కానీ అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే సందర్భంగా చిత్ర యూనిట్ ప్రత్యేక టీజర్ను విడుదల చేసింది. ఈ టీజర్లో ప్రభాస్, పూజా హెగ్డెల మధ్య వచ్చిన పలు రొమాంటిక్ సీన్లు ఎంతో క్యూట్గా ఉన్నాయి.
రాధే శ్యామ్ వాలెంటైన్స్ డే స్పెషల్ టీజర్లో పూజా హెగ్డె చివరి సీన్ లో ప్రభాస్ను పెళ్లి ఎందుకు చేసుకోలేదు.. అని అడుగుతుంది. అన్ని మంచి క్వాలిటీలు ఉన్నా.. ఇంకా ఎందుకు పెళ్లి కాలేదు.. అంటుంది. అందుకు ప్రభాస్ నీళ్లు నములుతాడు.
వాస్తవానికి ప్రభాస్ను రియల్ లైఫ్లోనూ ఈ ప్రశ్న ఇబ్బందులకు గురిచేస్తుంటుంది. ఆయన మీడియాతో ఎప్పుడు మాట్లాడినా పెళ్లి ప్రస్తావన తెస్తారు. వాటికి ఆయన బదులివ్వరు. ఇక రాధేశ్యామ్ సినిమాకు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించగా.. ఈ మూవీని మార్చి 11వ తేదీన థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…