Puri Jagannadh : గత కొన్ని సంవత్సరాల వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రహీరోయిన్ గా కొనసాగిన ఛార్మి కౌర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్న ఛార్మి గత కొద్దికాలం నుంచి సినిమాలలో హీరోయిన్ గా నటించడం లేదు. అయితే ఆమె తెరపై సందడి చేయకున్నప్పటికీ తెర వెనుక ఎంతో బిజీగా ఉందని చెప్పవచ్చు.
ప్రస్తుతం నిర్మాతగా మారిన చార్మి.. పూరీ జగన్నాథ్ తో కలిసి పలు చిత్రాలను నిర్మిస్తూ ఎంతో బిజీగా ఉంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఛార్మి హీరోయిన్ గా తెరకెక్కిన జ్యోతిలక్ష్మి చిత్రం ద్వారా పూరీ జగన్నాథ్, చార్మి మధ్య ఎంతో చనువు పెరిగిపోయింది. ఈ క్రమంలోనే వీరిద్దరి గురించి అప్పట్లో పెద్దఎత్తున వార్తలు హల్ చల్ చేశాయి. అయితే వీరి గురించి వస్తున్న ఇలాంటి వార్తలపై చార్మి, పూరీ ఎప్పుడూ స్పందించలేదు.
తాజాగా పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరీ రొమాంటిక్ సినిమాలో హీరోగా నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆకాష్.. చార్మి, పూరీ మధ్య అందరూ అనుకున్నటువంటి ఏ సంబంధం లేదని, వారిద్దరి మధ్య వేరే బంధం ఉందని స్పష్టత ఇచ్చాడు.
నాన్న సినిమా షూటింగ్ లో ఉంటే ఏ విషయం గురించీ పట్టించుకోరు. అయితే నాన్నకు ఏం కావాలో ఛార్మికి బాగా తెలుసని చార్మి నాన్న పక్కన ఉండటం వల్ల నాన్నకు ఎంతో పని ఒత్తిడి తగ్గిందని ఈ సందర్భంగా ఆకాష్ వారి మధ్య ఉన్న రిలేషన్ గురించి తెలియజేశాడు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…