Pragya Jaiswal : కంచె చిత్రంతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన అందాల ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్. తాజాగా నందమూరి నటసింహం బాలయ్య బాబు, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను సక్సెస్ఫుల్ కాంబోలో రాబోతున్న మాస్ ఎంటర్టైనర్ అఖండలో కథానాయికగా నటించింది. ఈ సినిమా కోసం ప్రగ్యా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది.
అయితే రీసెంట్గా ఈ అమ్మడు కరోనా బారిన పడింది. నేను కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యాను. నాకు స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నాయి. ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నాను. ఇంతకు ముందు కరోనా బారిన పడ్డాను. ఇప్పడు మళ్లీ కరోనా వచ్చింది. ప్రస్తుతం నేను ఐసోలేషన్లో ఉన్నాను అని చెప్పుకొచ్చింది. ప్రగ్యాకి కరోనా అని చెప్పడంతో ఆమె టీం అంతా ఆందోళన చెందారు.
తాజాగా ప్రగ్యా జైస్వాల్ గుడ్ న్యూస్ చెప్పింది. నెగిటివ్ అనే పదం ఇప్పటి వరకు తన జీవితంలో ఎప్పుడూ తనను సంతోష పెట్టలేదు.. అంటూ ట్వీట్ చేసింది ప్రగ్యా జైస్వాల్. అంటే తనకు కరోనా నెగెటివ్ అని కన్ఫాం అయిందని తెలుస్తోంది. కాగా.. అక్టోబర్ 10వ తేదీన హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ప్రగ్యాకి కరోనా నెగెటివ్ అని తేలడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…