Posani : గత మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో పోసాని వర్సెస్ పవన్ కళ్యాణ్ యుద్ధం నడుస్తోంది. పోసాని చేసిన వ్యాఖ్యలపై పవన్ అభిమానులు ఆయనిని టార్గెట్ చేస్తూ ఎన్నో చిత్రహింసలకు గురి చేస్తున్నారని పోసాని వెల్లడిస్తున్నారు. రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ చేసిన వ్యాఖ్యలకు దీటుగా స్పందించిన పోసానిపై పవన్ అభిమానులు దాడికి ప్రయత్నించారని పోసాని ఆరోపణలు చేశారు.
ఈ క్రమంలోనే పవన్ అభిమానులు పోసాని ఇంటిపై రాళ్లతో దాడికి దిగారని పోసాని వాచ్ మెన్ భార్య శోభ వెల్లడించింది. గత రాత్రి ఇద్దరు వ్యక్తులు ఇంటిపై రాళ్లతో దాడికి దిగారని, వారిరువురు మాట్లాడుకున్న మాటలు వినిపించాయని ఈ సందర్భంగా శోభ మీడియాకు వెల్లడించింది. అయితే గత ఎనిమిది నెలల నుంచి పోసాని దంపతులు ఈ ఇంటిలో లేరని, వారు లేనప్పటికీ ఈ ఇంటి దగ్గర తామే ఉంటూ రాత్రి సమయంలో అక్కడే నిద్రిస్తున్నామని వాచ్ మెన్ భార్య తెలియజేసింది.
అయితే గత రెండు మూడు రోజుల నుంచి పోసానిని బూతులు తిడుతూ, ఇంటిపై రాళ్ల దాడి చేయడంతో భయంతో తాము ఇంటి నుంచి బయటకు రాలేదని ఈ సందర్భంగా శోభ మీడియాకు వెల్లడించింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…