Posani : గత మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో పోసాని వర్సెస్ పవన్ కళ్యాణ్ యుద్ధం నడుస్తోంది. పోసాని చేసిన వ్యాఖ్యలపై పవన్ అభిమానులు ఆయనిని టార్గెట్ చేస్తూ ఎన్నో చిత్రహింసలకు గురి చేస్తున్నారని పోసాని వెల్లడిస్తున్నారు. రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ చేసిన వ్యాఖ్యలకు దీటుగా స్పందించిన పోసానిపై పవన్ అభిమానులు దాడికి ప్రయత్నించారని పోసాని ఆరోపణలు చేశారు.
ఈ క్రమంలోనే పవన్ అభిమానులు పోసాని ఇంటిపై రాళ్లతో దాడికి దిగారని పోసాని వాచ్ మెన్ భార్య శోభ వెల్లడించింది. గత రాత్రి ఇద్దరు వ్యక్తులు ఇంటిపై రాళ్లతో దాడికి దిగారని, వారిరువురు మాట్లాడుకున్న మాటలు వినిపించాయని ఈ సందర్భంగా శోభ మీడియాకు వెల్లడించింది. అయితే గత ఎనిమిది నెలల నుంచి పోసాని దంపతులు ఈ ఇంటిలో లేరని, వారు లేనప్పటికీ ఈ ఇంటి దగ్గర తామే ఉంటూ రాత్రి సమయంలో అక్కడే నిద్రిస్తున్నామని వాచ్ మెన్ భార్య తెలియజేసింది.
అయితే గత రెండు మూడు రోజుల నుంచి పోసానిని బూతులు తిడుతూ, ఇంటిపై రాళ్ల దాడి చేయడంతో భయంతో తాము ఇంటి నుంచి బయటకు రాలేదని ఈ సందర్భంగా శోభ మీడియాకు వెల్లడించింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…