Poonam Pandey : ప్రముఖ మోడల్, బాలీవుడ్ నటి పూనమ్ పాండే వివాదాలతో ఎక్కువగా వార్తలలో నిలుస్తూ ఉంటుంది. 2011 వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్ సమయంలో.. ఇండియా కప్ కొడితే, నగ్నంగా కనిపిస్తాను అంటూ.. బోల్డ్ కామెంట్స్ చేసింది. పూనమ్ తీరుపై అప్పట్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. ఇక సామ్ బోంబే అనే వ్యక్తిని పెళ్లాడిన పూనమ్ ఆయనతో గోవాకి హనీమూన్కి వెళ్లింది. అక్కడ తన భర్త తనను అసహజ శృంగారం కోసం హింసించాడంటూ గత ఏడాది పూనమ్ పాండే పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కొద్ది రోజుల తర్వాత పూనమ్ భర్త సామ్ బోంబే బెయిల్పై విడుదలయ్యాడు. ఆ తరువాత పూనమ్తో రాజీ పడ్డాడు. ఇద్దరూ బాంద్రాలోని ఓ ఫ్లాట్లో నివసిస్తున్నారు. భర్తతో ఉన్న అభిప్రాయ భేదాలు తొలగిపోయాయని, తామిద్దరం సంతోషంగా జీవిస్తున్నామంటూ పూనమ్ పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది. తాజాగా పూనమ్.. సామ్ బోంబే హత్యాయత్నానికి పాల్పడ్డాడని , ఈ మేరకు ఆమె బాంద్రా పోలీసులకు లిఖితపూరకంగా ఫిర్యాదు చేసింది.
పూనమ్ ఫిర్యాదు మేరకు పోలీసులు అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గృహహింస నిరోధక చట్టం కింద కేసు పెట్టారు. త్వరలోనే అతణ్ని అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్పారు. అయితే సామ్ బోంబే తన మొదటి భార్య అల్విరాతో మాట్లాడుతుండటంపై ఇద్దరికీ వాగ్వాదం జరిగింది. ఈ గొడవలో కోపంతో ఊగిపోయిన సామ్ బోంబే.. పూనమ్ను జుట్టు పట్టుకొని తలను గోడకు కొట్టాడు. విచక్షణరహితంగా ఆమెపై దాడి చేశాడు. దీంతో పూనమ్ తల, కళ్లు, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. పూనమ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…