Poonam Kaur : సినిమా ఇండస్ట్రీలో పలు సినిమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేసిన పంజాబీ బ్యూటీ పూనమ్ కౌర్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ.. ప్రతి విషయంపై స్పందిస్తూ సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా చేసిన కామెంట్స్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
తాజాగా హుజురాబాద్ ఉప ఎన్నికలో ఈటెల రాజేందర్ ఘన విజయం సాధించిన విషయం విదితమే. ఈ ఎన్నికలో గెలుపోటములపై స్పందించిన పూనమ్ తాజాగా ఈటెల రాజేందర్ను కలిశారు. అలాగే తెలుపు రంగు దుస్తులను ధరించి శాంతికి చిహ్నంగా పావురాలను ఎగురవేశారు.
గురునానక్ జయంతి సందర్భంగా ఏక్ ఓంకార్ అనే తన మతంలో పవిత్రమైన కానుకను సమర్పించడమే కాకుండా ధర్మ యుద్ధమే గెలుస్తుంది.. అంటూ రాజేందర్ గెలుపుపై స్పందించారు. ఇలా ఈమె రాజేందర్ను కలవడంతో పలువురు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ పూనమ్ బీజేపీలో చేరనుందా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా పవన్ కల్యాణ్ ఇప్పటికే బీజేపీతో స్నేహం కొనసాగిస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలోనే పూనమ్ కౌర్ ఈటెలను కలవడం ఆసక్తికరంగా మారింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…