Corona : గత రెండు సంవత్సరాల నుంచి ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలనూ కరోనా మహమ్మారి గజగజలాడించింది. ఈ క్రమంలోనే ఎంతోమంది ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ వైరస్ గబ్బిలాల నుంచి వచ్చిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. గబ్బిలాలు ఇలాంటి వైరస్ లను తట్టుకొని వాటితో సహజీవనం చేస్తున్నాయని, ఇలాంటి జంతువులు, పక్షులు మనుషులకు దగ్గరగా ఉన్నప్పుడు.. అలాంటి వైరస్ లు మనుషులకు వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అమెరికాకు చెందిన ప్రిన్స్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధన చేపట్టారు.
ఈ క్రమంలోనే ఏదైనా ఒక వైరస్ ఒక జంతువు పై అధిక సార్లు దాడి చేసినప్పుడు ఆ వైరస్ దాడిని తట్టుకొని వాటితో సహజీవనం చేసే విధంగా తమ శరీరాన్ని మార్చుకుంటాయి . ఇలా ఎలుకలలో ఎన్నో రకాల వైరస్లు వ్యాప్తి చెందినప్పటికీ వాటికి ఎలాంటి హానీ జరగలేదని, ఆ వైరస్ లకి అనుగుణంగా ఎలుకల శరీరంలో ఏసీఈ–2 రిసెప్టార్లు వృద్ధి చెందినట్లు తెలిపారు.
ఈ క్రమంలోనే ఎలుకలు సదరు వైరస్లకు నిలయంగా మారాయి. ఇదిలా ఉండగా ఫ్యూచర్ లో ఎలుకల నుంచి మనుషులకు ఇలాంటి వైరస్ లు సంక్రమించే ప్రమాదం ఉందని ఈ సందర్భంగా నిపుణులు వెల్లడించారు. అయితే మనుషులలో కూడా ఇలా ఎన్నో రకాల వైరస్లు నివసించాయని వాటికి అనుగుణంగా మన శరీరం మారిపోయిందని తెలిపారు. భవిష్యత్తులో కరోనా వైరస్ కూడా సాధారణ జలుబుగా మారిపోతుందని.. ఈ సందర్భంగా తెలిపారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…