Pooja Hegde : ఒక లైలా కోసం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నటి పూజా హెగ్డే. నటించిన మొదటి సినిమానే ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా తర్వాత పూజా హెగ్డే నటించిన ముకుంద, దువ్వాడ జగన్నాథం వంటి చిత్రాలు కూడా అంతంత మాత్రమే అనిపించుకున్నాయి. ఇక ఈ సినిమాల తర్వాత రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం సినిమా తెరకెక్కింది. ఇందులో ఐటమ్ సాంగ్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న పూజాహెగ్డే ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు.
ఇలా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరి సరసన నటించిన ఈమె మహేష్ బాబు, ఎన్టీఆర్, నాగ చైతన్య, అఖిల్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలందరి సరసన నటించి, ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశాన్ని కూడా దక్కించుకుంది.
ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరు హీరోల సరసన నటించి ప్రస్తుతం హీరోయిన్ గా ఉన్న పూజా హెగ్డే బాలీవుడ్, కోలీవుడ్ లలోనూ ఎంట్రీ కూడా ఇచ్చింది. ఇండస్ట్రీలో ఇలా దూసుకుపోతున్న బుట్టబొమ్మ కొద్దిరోజులలో మిడ్ రేంజ్ హీరోలతో నటించే పరిస్థితులు కనపడడం లేదని తెలుస్తోంది. ఇప్పటికే ఈమె నటించిన రాధేశ్యామ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఆచార్య విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…