Nithya Menen : అందాల ముద్దుగుమ్మ నిత్యామీనన్ ఇటీవలి కాలంలో చేస్తున్న హంగామా మాములుగా లేదు. 1988 ఏప్రిల్ 8న జన్మించిన నిత్యా మీనన్.. 2008లో మలయాళ సినిమా ఆకాశ గోపురంలో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఈమె వెనుదిరిగి చూసుకోలేదు. 2011లో నాని హీరోగా నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన అలా మొదలైంది మూవీలో కథానాయికగా తెలుగులో అడుగుపెట్టింది. అదే ఏడాది సిద్ధార్ధ్ హీరోగా నటించిన నూట్రెన్బంధు సినిమాతో తమిళంలో అడుగుపెట్టింది. ఈ సినిమా తెలుగులో 180 టైటిల్తో విడుదలైంది. మొత్తంగా 14 ఏళ్ల కెరీర్లో 50 కి పైగా చిత్రాల్లో నటించింది. 2019లో నిత్యా మీనన్ .. హిందీ ఇండస్ట్రీకి మిషన్ మంగళ్ సినిమాతో పరిచయమైంది. ఈ సినిమా బాలీవుడ్లో కమర్షియల్ సక్సెస్ సాధించింది. అటు హిందీలో అభిషేక్ బచ్చన్తో బ్రీత్ ఇన్ టూ షాడోస్ అనే వెబ్ సిరీస్లో నటించింది.
తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుస సినిమాలు చేసి దూకుడు చూపించిన స్టార్ హీరోయిన్.. ఆతరువాత డల్ అయ్యింది. ఇక అడపా దడపా స్టార్ హీరోలతో నటిస్తూ బిజీగా మారిపోయింది. రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన భీమ్లానాయక్తో తెలుగు ప్రేక్షకులను మరోమారు పలకరించింది. భీమ్లానాయక్ లో పవన్ భార్యగా నిత్య అలరించింది. ఈ పాత్రలో నిత్యమీనన్ కు మంచి మార్కులే పడ్డాయి. ఇక నిత్య తన అభిమానులతో ఎప్పుడూ టచ్ లో ఉండాలి అనుకుంటుంది.
కాగా అనుకున్నదే తడవుగా.. తన ఫాలోవర్లు, అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది నిత్యమీనన్. ఆమె తన సొంతంగా యూట్యూబ్ చానల్ను లాంచ్ చేసింది. దానికి నిత్య అన్ఫిల్టర్డ్ అని పేరు పెట్టింది. తన తొలి వీడియోను కూడా ఆ చానల్లో పోస్ట్ చేసింది. తన 12 ఏళ్ల కెరీర్కు చెందిన విషయాలను అందులో చెప్పింది. ఇక నిత్య ప్రస్తుతం ఆహా ఓటీటీ వేదికగా ప్రసారం అవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్కు జడ్జిగా వ్యవహరిస్తోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…