Ashu Reddy : బుల్లితెర ప్రేక్షకులకు అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె సోషల్ మీడియా యూజర్లకు తెలుసు. అందులో ఈమె చేసే సందడి మామూలుగా ఉండదు. ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను అందులో పోస్ట్ చేస్తుంటుంది. అలాగే తన అందాల ఆరబోత ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తుంటుంది. దీంతో అవి వైరల్ అవుతుంటాయి. అషు రెడ్డి గ్లామర్ షోకు కుర్రకారు ఫిదా అవుతుంటారు. ఈమెకు సోషల్ మీడియాలో భారీగానే ఫాలోవర్లు ఉన్నారు. దీంతో ఈమె పెట్టే పోస్టులు ట్రెండ్ అవుతుంటాయి.
ఇక అషు రెడ్డి కూడా ఇతర యాంకర్ల లాగానే ఏమీ దాచుకోకుండా గ్లామర్ షో చేస్తుంటుంది. ఈమె చూసేందుకు సమంతలా ఉంటుంది. కనుకనే అప్పట్లో టిక్టాక్ వీడియోలతో చాలా ఫేమస్ అయింది. ఈమెను జూనియర్ సమంత అని కూడా పిలుస్తుంటారు. అలా పాపులర్ అయిన ఈమె బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొంది. కానీ అందులో ట్రోఫీని లిఫ్ట్ చేయలేకపోయింది. ఇక మళ్లీ ఈమెకు బిగ్ బాస్ ఓటీటీలోనూ చాన్స్ వచ్చింది. అయితే ఫినాలేకు దగ్గర్లో ఉన్నప్పుడు ఈమె అనూహ్యంగా ఎలిమినేట్ అయింది. తరువాత బయటకు వచ్చి తన గ్లామర్ షో డోసు పెంచింది. రెచ్చగొట్టే పోజులతో ఫొటోలు దిగుతూ వాటిని షేర్ చేస్తోంది. అయితే అషు రెడ్డిని ప్రస్తుతం నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. స్నానం చేయమ్మా ముందు.. కంపు వాసన వస్తోంది.. అంటూ విమర్శిస్తున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
బిగ్బాస్ నాన్స్టాప్ లో పాల్గొన్న అజయ్తో కలిసి అషు రెడ్డి ఓ రీల్ చేసింది. మిర్చి మూవీలోని అనుష్క డైలాగ్ను చెప్పింది. కాలం మారిపోయి పద్ధతులు మారాయి.. కానీ నాకే కనుక స్వయం వరం పెడితే ఎంత మంది రాజులు గుర్రాలు వేసుకుని వచ్చేవారో తెలుసా ? అనే డైలాగ్ను అషు రెడ్డి రీల్గా చెప్పింది. అనంతరం దీన్ని పోస్ట్ చేసింది. అయితే దీనికి భారీగా రెస్పాన్స్ వస్తుందని ఆశించింది. అనుకున్నట్లే స్పందన కూడా వస్తోంది. కానీ నెగెటివ్ గా స్పందిస్తున్నారు. అషు రెడ్డి వీడియోపై నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తూ ట్రోల్ చేస్తున్నారు.
అషు రెడ్డి ఈ వీడియోను పోస్ట్ చేసి కామెంట్స్ పెట్టమని కోరింది. అంతే.. నెటిజన్లు తమ నోళ్లకు పని చెప్పారు. ఆమెను ఇష్టానుసారంగా తిట్టిపోస్తున్నారు. నీ ప్లాస్టిక్ సర్జరీ ముఖం కోసం గుర్రాలేసుకుని ఎవడు వస్తాడు.. అసలు నువ్వు ముందు స్నానం చెయ్యి.. కంపు వాసన వస్తోంది.. నువ్వు బాగా ఊహించుకోకు.. అంటూ నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతూ కామెంట్లు పెడుతున్నారు. దీంతో అషు రెడ్డికి మైండ్ బ్లాంక్ అయి ఉంటుంది. దీనిపై ఆమె మళ్లీ ఏమైనా పోస్టు పెడుతుందేమో చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…