Janhvi Kapoor : సినిమా సెలబ్రిటీలు అన్నాక తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. వారు చేసే పనులతోపాటు వారు సోషల్ మీడియాలో పెట్టే కామెంట్స్, వారు ప్రవర్తించే తీరు కూడా.. వారు వార్తల్లో నిలిచేందుకు కారణమవుతుంటాయి. ఈ క్రమంలోనే హీరోయిన్లు ఎక్కువగా నెటిజన్ల చేతిలో విమర్శలకు గురవుతుంటారు. ఇక ఇటీవలి కాలంలో సెలబ్రిటీలపై ట్రోలింగ్, విమర్శలు ఎక్కువయ్యాయనే చెప్పవచ్చు.
అలనాటి అందాల తార శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఈమెకు ఒక్క హిట్ కూడా లేదు. నటిగా గుర్తింపు పొందినా హిట్ సినిమాలు తన ఖాతాలో లేవు. దీంతో ఈ అమ్మడు ఇంకా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉంది.
జాన్వీ కపూర్ ఎప్పటికప్పుడు తన విషయాలను సోషల్ మీడియాలో అప్డేట్ చేస్తుంటుంది. ఎక్కువగా ఈమె వెకేషన్ కు వెళ్తుంది. ఫొటోషూట్ లు చేస్తుంది. ఆయా ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తుంటుంది. దీంతో తన గ్లామర్ ఫొటోలు యువతకు నిద్రలేకుండా చేస్తుంటాయి.
అయితే జాన్వీకపూర్ను నెటిజన్లు తాజాగా పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ విమర్శిస్తున్నారు. అందుకు కారణం కూడా లేకపోలేదు. ఈమె తన ఫ్రెండ్స్తో కలిసి ఒక చోటుకు వెళ్లింది. అక్కడ ఫొటోగ్రాఫర్లు చేరి ఫొటోలకు పోజులు ఇవ్వమని అడిగారు. అయితే ఆమె ఫొటోలకు పోజులు ఇవ్వకుండా వెళ్లి కారులో కూర్చుంది. దీంతో ఆ వీడియోను కొందరు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ క్రమంలోనే జాన్వీకపూర్ను నెటిజన్లు విమర్శించడం మొదలు పెట్టారు.
ఫొటోలు తీసుకుంటామని అడిగితే పోజులు ఇవ్వకుండా యాటిట్యూట్ చూపిస్తుంది చూడు.. అంటూ నెటిజన్లు జాన్వీ కపూర్ను విమర్శిస్తున్నారు. దీంతో ఆమెపై ప్రస్తుతం ట్రోల్స్ ఎక్కువయ్యాయి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…