Urfi Javed : హిందీ బిగ్బాస్ ఓటీటీ ఫేమ్ ఉర్ఫి జావేద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె తాను ధరించే దుస్తుల కారణంగా తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. అయితే ఈమె ఒకసారి ధరించిన డ్రెస్ను మళ్లీ ధరించదు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త డ్రెస్లను ధరిస్తూ ఉంటుంది. క్రియేటివిటీని అంతా తన దుస్తుల్లో చూపిస్తుంటుంది. ఈ క్రమంలోనే ఆమె ఫొటోలు ఎప్పుడూ వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా మరోమారు ఆమె మళ్లీ వార్తల్లో నిలిచింది. కారణం ఆమె ధరించిన డ్రెస్సే అని చెప్పవచ్చు. ఒక గోనెసంచిని కట్ చేసి ఒంటికి చుట్టుకుంది. అనంతరం ఫొటోలు దిగి వాటిని షేర్ చేసింది. దీంతో నెటిజన్లు ఆమెపై దారుణమైన కామెంట్లు చేస్తున్నారు.
వేసుకునేందుకు నీకు దుస్తులు లేవా.. ఇంత దిక్కుమాలిన, ఛండాలమైన డ్రెస్సులను ఎందుకు ధరిస్తున్నావు.. ఒంటికి గోనె సంచి చుట్టుకుంటావా.. సిగ్గులేదా.. అంటూ నెటిజన్లు ఆమెపై విమర్శలు చేస్తున్నారు. అయితే ఉర్ఫి జావెద్ తన డ్రెస్సింగ్ స్టైల్పై గతంలోనే క్లియర్ గా చెప్పేసింది. తాను తనకు నచ్చినట్లు, తనకు ఇష్టం వచ్చినట్లు ఉంటానని.. తనకు నచ్చిన డ్రెస్సులను ధరిస్తానని.. తనను ఎవరు ఏమన్నా పట్టించుకోనని చెప్పేసింది. కనుక ఎన్ని విమర్శలు వచ్చినా అలాంటి డ్రెస్లను ధరించడం ఆమె ఆపదని తెలుస్తోంది.
ఇక ఉర్ఫి జావెద్ చివరిసారిగా ఓ మ్యూజిక్ వీడియోలో కనిపించింది. సింగర్ కున్వార్ రూపొందించిన ఆ వీడియోలో ఆమె అలరించింది. అలాగే బడే భయ్యా కీ దుల్హనియా, మేరీ దుర్గా, బేపన్నా, పంచ్ బీట్ సీజన్ 2 వంటి టీవీ షోలలోనూ యాక్ట్ చేసింది. అలాగే యే రిష్తా క్యా కెహ్లాతా హై, కసౌతీ జిందగీ కే 2 వంటి సీరియల్స్లోనూ నటించింది. కానీ ఈమె తాను ధరించే డ్రెస్ల కారణంగా తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…