Nayanthara : ఎన్నో ఏళ్లుగా ప్రేమించుకుంటున్న దర్శకుడు విగ్నేష్ శివన్, నటి నయనతారలు ఇటీవలే పెళ్లి చేసుకున్న విషయం విదితమే. వీరిద్దరూ హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. మహాబలిపురంలో వీరి వివాహం గ్రాండ్గా జరిగింది. సుమారుగా 7 ఏళ్లుగా ప్రేమించుకున్న ఈ జంట ఎట్టకేలకు పెళ్లి బంధానికి ఆహ్వానం పలికారు. అయితే పెళ్లికి ముందే వీరు అనేక ఆధ్యాత్మిక ప్రదేశాలకు తిరిగారు. పూజలు చేశారు. నయనతార జాతకంలో దోషం ఉందని.. అందుకనే పూజలు చేశారని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు వీళ్లిద్దరూ భార్యాభర్తలు. కనుక ఇక ఆ రూమర్స్కు శాశ్వతంగా చెక్ పడినట్లు అయింది.
కాగా నయన్, విగ్నేష్ దంపతులు హనీమూన్ కోసం బ్యాంకాక్కు కూడా వెళ్లారు. అయితే ఫస్ట్ నైట్ కోసం వీరిద్దరూ చేసిన ఖర్చు గురించే ఇప్పుడు చర్చంతా నడుస్తోంది. వీరు తమ తొలి రోజున బాగానే ఖర్చు చేసినట్లు సమాచారం. విగ్నేష్ నయన్కు ఫస్ట్ నైట్ రోజు రూ.2 కోట్లు విలువ చేసే డైమండ్ రింగ్ను గిఫ్ట్గా ఇచ్చాడట. అలాగే ఆమెకు ఎంతో ఇష్టమైన ఓ హ్యాండ్ బ్యాగ్ను కూడా రూ.2 లక్షలు ఖర్చు చేసి కొనిచ్చాడట. దీంతోపాటు వీరు తొలి రోజు పూల కోసమే రూ.3 లక్షలకు పైగా ఖర్చు చేశారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే వీరు బస చేసిన హోటల్లో తమ గదిని ప్రత్యేకంగా అలంకరణ చేయించారట కూడా. ఇలా తమ ఫస్ట్ నైట్ కోసం ఈ జంట భారీగా ఖర్చు పెట్టినట్లు కోలీవుడ్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
కాగా నయనతార, విగ్నేష్ శివన్ దంపతులు ఈ మధ్యే హనీమూన్ ముగించుకుని వచ్చారు. వచ్చీరాగానే నయనతార నేరుగా షూటింగ్లో జాయిన్ అయింది. అట్లీ దర్శకత్వంలో షారూఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న జవాన్ చిత్రంలో నయన్ నటిస్తోంది. అలాగే మెగాస్టార్ గాడ్ చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీలోనూ ఈమె యాక్ట్ చేస్తోంది. ఈ క్రమంలోనే పెళ్లి సందడి ముగియగా ప్రస్తుతం నయన్, విగ్నేష్ దంపతులు మళ్లీ సినిమాల బిజీలో పడిపోయారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…