హిందువులు ఎంతో పవిత్రంగా భావించే నవరాత్రి ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రోజుల పాటు భక్తులు అమ్మవారిని వివిధ రూపాలలో అలంకరించి ప్రత్యేక వస్తువులతో పూజిస్తారు. ఈ క్రమంలోనే అక్టోబర్ 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు దేవీ నవరాత్రి ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ నవరాత్రి ఉత్సవాలకు ఇప్పటికే ఆలయాలన్నీ ముస్తాబయ్యాయి.
దేవీ నవరాత్రిలో భాగంగా ప్రతి రోజూ అమ్మవారిని అలంకరణ చేసి భక్తిశ్రద్ధలతో వివిధ రకాల నైవేద్యాలతో పూజిస్తారు. ఇక పోతే మొదటి రోజు అమ్మవారిని పూజించడానికి కలశస్థాపన ఏ సమయంలో చేయాలి ?సరైన ముహూర్తం ఏది ? అనే విషయాలను తెలుసుకొని ఆచారం ప్రకారమే కలశస్థాపన చేయాలని పండితులు చెబుతున్నారు.
నవరాత్రులలో అమ్మవారిని పూజించడం కోసం కలశస్థాపన ఉదయం 6:17 నిమిషాల నుంచి 7:07 వరకు మంచి ముహూర్తం అని పండితులు తెలియజేస్తున్నారు. ఈ ముహూర్తంలోనే అమ్మవారికి కలశస్థాపన చేసి నవరాత్రులు పూర్తయ్యేవరకు కలశాన్ని కదిలించకూడదు. అదేవిధంగా కలశం ముందు వెలిగించిన అఖండ దీపం నిత్యం వెలుగుతూ ఉండేలా చూసుకోవాలి.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…