హిందువులు ఎంతో పవిత్రంగా భావించే నవరాత్రి ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రోజుల పాటు భక్తులు అమ్మవారిని వివిధ రూపాలలో అలంకరించి ప్రత్యేక వస్తువులతో పూజిస్తారు. ఈ క్రమంలోనే అక్టోబర్ 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు దేవీ నవరాత్రి ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ నవరాత్రి ఉత్సవాలకు ఇప్పటికే ఆలయాలన్నీ ముస్తాబయ్యాయి.
దేవీ నవరాత్రిలో భాగంగా ప్రతి రోజూ అమ్మవారిని అలంకరణ చేసి భక్తిశ్రద్ధలతో వివిధ రకాల నైవేద్యాలతో పూజిస్తారు. ఇక పోతే మొదటి రోజు అమ్మవారిని పూజించడానికి కలశస్థాపన ఏ సమయంలో చేయాలి ?సరైన ముహూర్తం ఏది ? అనే విషయాలను తెలుసుకొని ఆచారం ప్రకారమే కలశస్థాపన చేయాలని పండితులు చెబుతున్నారు.
నవరాత్రులలో అమ్మవారిని పూజించడం కోసం కలశస్థాపన ఉదయం 6:17 నిమిషాల నుంచి 7:07 వరకు మంచి ముహూర్తం అని పండితులు తెలియజేస్తున్నారు. ఈ ముహూర్తంలోనే అమ్మవారికి కలశస్థాపన చేసి నవరాత్రులు పూర్తయ్యేవరకు కలశాన్ని కదిలించకూడదు. అదేవిధంగా కలశం ముందు వెలిగించిన అఖండ దీపం నిత్యం వెలుగుతూ ఉండేలా చూసుకోవాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…