Chandra Babu Naidu : తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్లపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వారిద్దరిపై విమర్శనాస్త్రాలు సంధించారు. సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నాయకుడు పట్టాభి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా.. ఏపీ అంతటా గురువారం జనాగ్రహ దీక్షలను నిర్వహించారు. ఈ క్రమంలోనే నగరి నియోజకవర్గంలో నిర్వహించిన దీక్షలో రోజా పాల్గొని మాట్లాడారు.
చంద్రబాబు నాయుడు, లోకేష్, పట్టాభిలు సీఎం జగన్ను క్షమాపణలు చెప్పాలని రోజా డిమాండ్ చేశారు. పట్టాభి లాంటి కుక్కలతో సీఎం జగన్ను తిట్టించిన చంద్రబాబుకు సిగ్గులేదని, లోకేష్ ఒక కొండెర్రిపప్ప అని రోజా ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్లను తిట్టిస్తే భువనేశ్వరి ఊరుకుంటారా ? అని రోజా ప్రశ్నించారు.
కుట్రపూరిత రాజకీయాలకు, రాక్షస క్రీడలకు నిలయంగా టీడీపీ కార్యాలయం మారిందని రోజా ఆరోపించారు. వెంటిలేటర్ పై ఉన్న టీడీపీ బూతులకు తెగబడుతుందని, బద్వేలులో మీ బతుకేంటో తేలిపోతుందని అన్నారు. మరోవైపు ఏపీ అంతటా జనాగ్రహ దీక్షలను వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున చేపట్టారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…