Chandra Babu Naidu : తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్లపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వారిద్దరిపై విమర్శనాస్త్రాలు సంధించారు. సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నాయకుడు పట్టాభి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా.. ఏపీ అంతటా గురువారం జనాగ్రహ దీక్షలను నిర్వహించారు. ఈ క్రమంలోనే నగరి నియోజకవర్గంలో నిర్వహించిన దీక్షలో రోజా పాల్గొని మాట్లాడారు.
చంద్రబాబు నాయుడు, లోకేష్, పట్టాభిలు సీఎం జగన్ను క్షమాపణలు చెప్పాలని రోజా డిమాండ్ చేశారు. పట్టాభి లాంటి కుక్కలతో సీఎం జగన్ను తిట్టించిన చంద్రబాబుకు సిగ్గులేదని, లోకేష్ ఒక కొండెర్రిపప్ప అని రోజా ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్లను తిట్టిస్తే భువనేశ్వరి ఊరుకుంటారా ? అని రోజా ప్రశ్నించారు.
కుట్రపూరిత రాజకీయాలకు, రాక్షస క్రీడలకు నిలయంగా టీడీపీ కార్యాలయం మారిందని రోజా ఆరోపించారు. వెంటిలేటర్ పై ఉన్న టీడీపీ బూతులకు తెగబడుతుందని, బద్వేలులో మీ బతుకేంటో తేలిపోతుందని అన్నారు. మరోవైపు ఏపీ అంతటా జనాగ్రహ దీక్షలను వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున చేపట్టారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…