Minister KTR : వర్షాకాలం వచ్చిందంటే చాలు.. అనేక నగరాలు, పట్టణాలు జలమయం అవుతుంటాయి. చిన్న వర్షం పడితేనే రహదారులు చెరువుల్లా మారుతుంటాయి. ఇక భారీ వర్షాలకు అయితే జనజీవనం అస్తవ్యస్తంగా మారుతుంది. తాజాగా గులాబ్ తుఫాన్ కారణంగా కురుస్తున్న వర్షాలకు ఏపీ, తెలంగాణలలో అనేక ప్రాంతాల్లో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
అయితే హైదరాబాద్ నగరంలో కురిసిన వర్షాల వల్ల అనేక కాలనీలు, బస్తీలు ఇప్పటికే జలమయం అయ్యాయి. స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే నగరంలోని ఓ కాలనీలో రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కనిపించడం లేదంటూ కొన్ని పోస్టర్లు వెలిశాయి. అవి చర్చనీయాంశంగా మారాయి.
హైదరాబాద్ నగరంలో ఓ చోట గోడలకు మంత్రి కేటీఆర్ వాల్ పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. ఆయన కనిపించడం లేదంటూ ఆ పోస్టర్లలో ముద్రించారు. అయితే నగరంలో ఇటీవల కురిసిన వర్షాల వల్ల అనేక చోట్ల కాలనీలు, బస్తీలు జలమయం అయ్యాయి. జీహెచ్ఎంసీ ప్రత్యేక మాన్సూన్ బృందాలను ఏర్పాటు చేసింది. అయినప్పటికీ చాలా చోట్ల సమస్యలు ఉండడంతో వారికి అన్ని సమస్యలను ఒకేసారి పరిష్కరించడం కష్టంగా మారింది. దీంతో సిబ్బంది సంఖ్యను పెంచాలని ప్రజలు కోరుతున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…