Mi Sale : మొబైల్స్ తయారీ సంస్థ షియోమీ ఆదివారం (అక్టోబర్ 3, 2021) దీవాలి విత్ ఎంఐ సేల్ను ప్రారంభించింది. ఈ సేల్ ఈ నెల 7వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగా భారీ తగ్గింపు ధరలకు షియోమీ ఫోన్లు, ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు.
ఈ సేల్లో భాగంగా షియోమీ.. ఎస్బీఐ తో భాగస్వామ్యం అయింది. దీంతో ఎస్బీఐ క్రెడిట్ కార్డులు ఉన్నవారికి షియోమీ ఉత్పత్తుల కొనుగోలుపై అదనంగా మరో 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఇక ఈజీ ఈఎంఐ సదుపాయాన్ని కూడా అందిస్తున్నారు.
సేల్లో భాగంగా స్పిన్ ది వీల్ పోటీని నిర్వహిస్తున్నారు. ఇందులో వీల్ను తిప్పి రూ.1 కోటి వరకు గెలుచుకునే అవకాశాన్ని అందిస్తున్నారు. ఈ సేల్లో రెడ్మీ 10 ప్రైమ్ ఫోన్పై రూ.1700 డిస్కౌంట్ను అందిస్తున్నారు. అలాగే రెడ్మీ నోట్ 10ఎస్పై రూ.1750, నోట్ 10 ప్రొ ఫోన్పై రూ.2750, నోట్ 10 ప్రొ మ్యాక్స్ పై రూ.2250 వరకు డిస్కౌంట్ను అందిస్తున్నారు. అలాగే పలు ఇతర ఫోన్లపై కూడా ఇదే విధంగా డిస్కౌంట్లను పొందవచ్చు.
ఈ సేల్లో ఎంఐ టీవీలు, స్మార్ట్ బ్యాండ్లను కూడా తగ్గింపు ధరలకే అందిస్తున్నారు. ప్రతి రోజూ సేల్లో భాగంగా ప్రత్యేకమైన డీల్స్ ను కూడా అందిస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…