Manchu Vishnu : ఎంతో ఉత్కంఠ నడుమ మా ఎన్నికల కౌంటింగ్ జరిగింది. ప్రకాశ్ రాజ్, మంచు విష్ణులలో ఎవరు గెలుస్తారు.. అనే దానిపై అందరిలో టెన్షన్ ఉండింది. కొద్ది సేపటి క్రితం రిజల్ట్ రాగా.. మంచు విష్ణు నాలుగు వందలకు పైగా ఓట్లతో ప్రకాశ్ రాజ్పై గెలుపొందినట్టు సమాచారం. కొద్ది నిమిషాలలో అధికారికంగా ప్రకటించనున్నారు. ఇది విష్ణు ప్యానల్కు ఏకపక్ష విజయమనే చెప్పాలి. ప్రధాన పోస్టుల్లో కూడా మంచు విష్ణు ప్యానల్కు సంబంధించిన వారే విజయం సాధించారు.
ప్రకాశ్ రాజ్ ప్యానెల్లో శ్రీకాంత్ ఒక్కడే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా గెలుపొందారు. ఈసీ మెంబర్స్గా అనసూయ, శివా రెడ్డి, కౌశిక్ గెలిచారు. ట్రెజరర్ గా విష్ణు ప్యానెల్ నుంచి పోటీలో ఉన్న శివబాలాజీ విజయం సాధించారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి పోటీ చేసిన నాగినీడుపై.. 32 ఓట్ల తేడాతో.. శివబాలాజీ గెలిచారు. జీవిత రాజశేఖర్ పై రఘుబాబు 7 ఓట్ల తేడాతో గెలిచి జనరల్ సెక్రటరీగా పొజిషన్ ఖాయం చేసుకున్నారు.
హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో విష్ణు విజయం సాధించారు. ఇది విష్ణు ప్యానల్కు ఏకపక్ష విజయమనే చెప్పాలి. ప్రధాన పోస్టుల్లో కూడా మంచు విష్ణు ప్యానల్కు సంబంధించిన వారే విజయం సాధించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద మంచు ఫ్యామిలీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. మోహన్ బాబు వేసిన పాచికలు బాగానే పని చేశాయి. మొత్తం మీద మా పీఠంపై మంచు వారబ్బాయి కూర్చోనున్న నేపథ్యంలో అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…