Evaru Meelo Koteeshwarulu : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ వైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే మరో వైపు ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమానికి హోస్ట్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోలో ఆయన తనదైన మాటలతో ప్రేక్షకులను అలరిస్తూ ఎంటర్టైన్ చేస్తున్నారు. గేమ్ ఆడిస్తూనే మధ్య మధ్యలో తన పర్సనల్ విషయాలు కూడా తెలియజేస్తూ వస్తున్నారు. ఈ షోకి సామాన్యులతోపాటు పలువురు సెలబ్రిటీలు కూడా గెస్ట్లుగా వస్తున్న విషయం తెలిసిందే.
కర్టెన్ రైజర్ ఎపిసోడ్కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను అతిథిగా తీసుకువచ్చారు. అంతేకాదు ఆయన షోలో ప్రశ్నలకు జవాబులు చెప్పి రూ.25 లక్షలు గెలుచుకుని అదరగొట్టారు. ఈ మొత్తాన్ని ఆయన ఛారిటీకి అందించారు. ఇక కొరటాల శివ, రాజమౌళి, సమంత కూడా ఈ షోలో సందడి చేశారు. మహేష్ బాబు కూడా ఈ షోకి గెస్ట్ గా వచ్చినట్టు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే మహేష్తో ఎవరు మీలో కోటీశ్వరులు ఎపిసోడ్ పూర్తి చేసినట్టు తెలుస్తుండగా, ఇందుకు సంబంధించి ఓ ఫొటో కూడా లీకైంది. షో ఎప్పుడు టెలికాస్ట్ ఎప్పుడు అవుతుందా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రమంలో తాజాగా దీనికి సంబంధించిన ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సీజన్ ను నవంబర్ 18 ఎపిసోడ్ తో ముగించబోతున్నారు. ఆ ఎపిసోడ్ లో మహేష్ బాబు కనిపించబోతున్నారని తెలుస్తోంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…