Maha Samudram First Review : ఆర్ఎక్స్ 100 మూవీ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం.. మహాసముద్రం. ఇందులో శర్వానంద్, సిద్ధార్థ్ నటించారు. అదితి రావు హైదరి ఇందులో మహా పాత్రలో నటిస్తుండగా.. అను ఎమ్మాన్యుయెల్ లాయర్గా నటించింది. అయితే ఈ మూవీ గురించి మాట్లాడిన అజయ్ భూపతి రివ్యూను షేర్ చేసుకున్నారు.
మహా సముద్రం మూవీ ఇద్దరు స్నేహితుల కథ. వారి ప్రేమ జీవితాలకు చెందిన కథను ఇందులో చూపించాం. అలాగే వైజాగ్ తీర ప్రాంతంలో నివసించే వారితోపాటు వారి చుట్టూ ఉండే వ్యక్తులకు సంబంధించిన కథే.. మహాసముద్రం. ఇందులో ఇద్దరు స్నేహితుల మధ్య ఉన్న స్నేహం గురించి గొప్పగా చూపించాం.. అని అజయ్ భూపతి తెలిపారు.
ఇక ఈ మూవీ కథను పట్టుకుని ఎంతో మంది హీరోల దగ్గరికి వెళ్లానని.. కానీ మల్టీ స్టారర్ కావడంతో చేసేందుకు వెనుకాడారని అన్నారు. అయితే శర్వానంద్, సిద్ధార్థ్లు చివరకు ఈ మూవీని చేస్తామని ఒప్పుకున్నారని.. దీంతో చిత్రం తెరకెక్కిందని తెలిపారు. కాగా మహా సముద్రం సినిమాను అనిల్ సుంకర నిర్మించగా.. ఈ సినిమా చూసి బయటకు వచ్చే ప్రేక్షకులు శర్వానంద్, సిద్ధార్థల పాత్రలను జీవితాంతం గుర్తుంచుకుంటారని తెలిపారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…