Maha Samudram First Review : ఆర్ఎక్స్ 100 మూవీ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం.. మహాసముద్రం. ఇందులో శర్వానంద్, సిద్ధార్థ్ నటించారు. అదితి రావు హైదరి ఇందులో మహా పాత్రలో నటిస్తుండగా.. అను ఎమ్మాన్యుయెల్ లాయర్గా నటించింది. అయితే ఈ మూవీ గురించి మాట్లాడిన అజయ్ భూపతి రివ్యూను షేర్ చేసుకున్నారు.
మహా సముద్రం మూవీ ఇద్దరు స్నేహితుల కథ. వారి ప్రేమ జీవితాలకు చెందిన కథను ఇందులో చూపించాం. అలాగే వైజాగ్ తీర ప్రాంతంలో నివసించే వారితోపాటు వారి చుట్టూ ఉండే వ్యక్తులకు సంబంధించిన కథే.. మహాసముద్రం. ఇందులో ఇద్దరు స్నేహితుల మధ్య ఉన్న స్నేహం గురించి గొప్పగా చూపించాం.. అని అజయ్ భూపతి తెలిపారు.
ఇక ఈ మూవీ కథను పట్టుకుని ఎంతో మంది హీరోల దగ్గరికి వెళ్లానని.. కానీ మల్టీ స్టారర్ కావడంతో చేసేందుకు వెనుకాడారని అన్నారు. అయితే శర్వానంద్, సిద్ధార్థ్లు చివరకు ఈ మూవీని చేస్తామని ఒప్పుకున్నారని.. దీంతో చిత్రం తెరకెక్కిందని తెలిపారు. కాగా మహా సముద్రం సినిమాను అనిల్ సుంకర నిర్మించగా.. ఈ సినిమా చూసి బయటకు వచ్చే ప్రేక్షకులు శర్వానంద్, సిద్ధార్థల పాత్రలను జీవితాంతం గుర్తుంచుకుంటారని తెలిపారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…