Madhavi Latha : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించేవారు కార్యక్రమంలో ఎవరు తప్పులు చేస్తే వారిని ప్రశ్నించాల్సి ఉంటుంది. కానీ ఈ సీజన్లో నాగార్జున శైలి మాత్రం ఎంతో భిన్నంగా ఉంది. కేవలం బిగ్ బాస్ నిర్వాహకులు రాసిన స్క్రిప్టు ప్రకారమే వచ్చి అవే మాటలు అక్కడ చెప్పి వెళ్ళిపోతున్నట్లు స్పష్టమవుతోంది.
తాజాగా బిగ్ బాస్ కార్యక్రమంలో భాగంగా నాగార్జున సన్నీ గురించి మాట్లాడిన మాటలు అతని అభిమానులను ఎంతో కలచివేశాయి. కేవలం సన్నీ తప్పు మాత్రమే జరిగిందని భావించి నాగార్జున సన్నీని ప్రశ్నించారు. అయితే ఇందులో సన్నీ తప్పు ఎంత ఉందో సిరి, షణ్ముఖ్ తప్పు కూడా అంతే ఉంది. నాగార్జున వారిని ప్రశ్నించకుండా కేవలం సన్నీని మాత్రమే తిట్టారు. ఇలా నాగార్జున పక్షపాతం చూపించడంతో చాలామంది నెటిజన్లతోపాటు పలువురు సెలబ్రిటీలు సైతం నాగార్జునను ఏకిపారేస్తున్నారు.
ఈ క్రమంలోనే నటి మాధవి స్పందిస్తూ.. తగలబెట్టండి సార్.. అప్పడం.. అనే పదాన్ని.. అన్ పార్లమెంటరీ పదంగా ఉపయోగించి ఇవాళ నుంచి కొత్త రూల్స్ పాస్ చేయండి. అప్పడం అంటే అమ్మాయి అని.. తాజాగా సీనియర్ హీరో నాగార్జున తెలియజేశారు కనుక ఇకపై ఎవరూ అప్పడం తినకండి.
అదేవిధంగా అప్పడం అమ్మే కంపెనీలను కూడా బ్యాన్ చేయండి. అప్పడం అనేది ఒక పెద్ద బూతు పదం కనుక ఎవరూ అప్పడం అమ్మవద్దు.. తినొద్దు.. కొనొద్దు.. అంటూ నాగార్జునపై తనదైన శైలిలో సెటైర్లు వేసింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…