Maa : మా ఎన్నికల నేపథ్యంలో జరిగిన గొడవలు, ఇతర పరిణామాలపై ప్రకాష్ రాజ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. తమ ప్యానెల్ లో గెలిచిన 11 మంది రాజీనామా చేస్తారని చెప్పారు. మంచు విష్ణు తనకు కావల్సిన వాళ్లను పెట్టుకుని మా ను అభివృద్ధి చేయవచ్చని.. తాము బయటి నుంచి సపోర్ట్ ఇస్తామని అన్నారు.
అయితే విలేకరుల సమావేశం సందర్బంగా మాట్లాడిన ప్రకాష్ రాజ్ ప్యానెల్ మెంబర్ బెనర్జీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అర గంట పాటు తనను బండ బూతులు తిట్టారని.. అయినా ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మోహన్ కుటుంబంలో తాను ఎన్నో ఏళ్ల నుంచి ఒక సభ్యుడిగా ఉన్నానని తెలిపారు. మంచు లక్ష్మీ, మంచు విష్ణులను తన చేతుల్తో ఎత్తుకున్నానని కన్నీటి పర్యంతమయ్యారు.
ఇకపై తాను మా లో కొనసాగలేనని, మంచు విష్ణు అభివృద్ది చేస్తాడన్న నమ్మకం ఉందని.. కనుక బయటకు వచ్చేస్తున్నానని బెనర్జీ తెలిపారు. తన కుటుంబంతో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…