Kondapolam Review : మెగా హీరో వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా “కొండపొలం”. ఈ చిత్రం ఎన్నో అంచనాల నడుమ నేడు (అక్టోబర్ 8, 2021) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొండపొలం అనే నవల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఎంతో వైవిధ్యభరితంగా ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమా నేడు విడుదల కావడంతో మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాను గురువారం చూసి ఈ సినిమాపై స్పందించారు.
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ఒక రోజు వైష్ణవ్ తన దగ్గరకు వచ్చి ఇలా క్రిష్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాను మామయ్య అంటే మరొక మాట ఆలోచించకుండా క్రిష్ దర్శకత్వంలో సినిమా అంటే ఎంతో వైవిధ్యభరితంగా ఉంటుంది.. అందుకే చేసేయ్ అని చెప్పాను. నేను ఎలాగైతే చెప్పానో అచ్చం అలాగే వైష్ణవ్ ఫర్ఫార్మెన్స్ క్యారెక్టరైజేషన్ ఎంతో భిన్నంగా ఉన్నాయని మెగాస్టార్ తెలియజేశారు.
ఈ క్రమంలోనే కొండపొలం సినిమా విషయానికి వస్తే అంటూ.. గత చిత్రాల కంటే ఎంతో వైవిధ్యభరితంగా ఉంది. ఈ ప్రకృతిని ఏవిధంగా కాపాడుకోవాలో ఎంతో చక్కగా తెలియజేసిన చిత్రం కొండపొలం. ఒక మంచి మెసేజ్ తో కూడిన లవ్ స్టోరీ ఈ సినిమా.. అంటూ ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని.. ఈ సందర్భంగా మెగాస్టార్.. కొండపొలం సినిమా గురించి.. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…