Keerthy Suresh : మహానటి సినిమాతో మళయాళం బ్యూటీ కీర్తి సురేష్ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఈ మూవీతో ఆమెకు జాతీయ అవార్డు వచ్చింది. అయినప్పటికీ మహానటి సినిమా తరువాత ఈమెకు ఒక్క హిట్ కూడా రాలేదు. దీంతో ఎన్నో అంచనాల నడుమ తాజా చిత్రం గుడ్ లక్ సఖి విడుదలైంది.
అయితే పెంగ్విన్, మిస్ ఇండియా, రంగ్ దే వంటి చిత్రాలు భిన్న జోనర్లలో తీశారు. వీటిల్లో కీర్తి సురేష్కు ఒక్క హిట్ కూడా రాలేదు. ఈ క్రమంలోనే ఆమె గుడ్ లక్ సఖి అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రం చేసి దీనిపైనే ఆశలు పెట్టుకుంది. అయితే ఆ ఆశలు అడియాశలు అయ్యాయి. ఈ సినిమాకు కొంత వరకు పాజిటివ్ టాక్ లభించినా.. మొత్తంగా చూస్తే విమర్శలే ఎక్కువవుతున్నాయి. ఈ క్రమంలో కీర్తి సురేష్ ఖాతాలో మరో ఫ్లాప్ చేరిందని అంటున్నారు.
జాతీయ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ నగేష్ కుకునూర్, జాతీయ అవార్డు నటి, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీప్రసాద్ వంటి హేమాహేమీలు గుడ్ లక్ సఖి సినిమా కోసం పనిచేసినా.. సినిమా ఆశించిన స్థాయి మేర రాలేదని విమర్శకులు అంటున్నారు. దీంతో నెగెటివ్ రివ్యూలు కూడా ఎక్కువయ్యాయి. అయితే కీర్తి సురేష్ ఇకపై చేసే సినిమాలతో అయినా హిట్ సాధిస్తుందా, లేదా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…