Kangana Ranaut : ఇటీవలి కాలంలో అనేక తెలుగు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం విదితమే. ఈ మధ్యే అలా విడుదలైన పుష్ప మూవీ ఆలిండియా లెవల్లో బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. దీంతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అయితే తెలుగు సినిమాలు అలా బాలీవుడ్లోనూ మంచి సక్సెస్ను సాధిస్తుండడంపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ స్పందించింది.
దక్షిణాదిలో తెలుగు సినిమాలకు ప్రత్యేక ఆదరణ ఉంటుందని కంగనా పేర్కొంది. ఇక్కడి స్టార్లు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తారని, దక్షిణాది చిత్ర సీమ మొత్తం ఇలాగే ఉంటుందని కంగనా పేర్కొంది.
తెలుగు హీరోలు తమ కుటుంబాలకు, అనుబంధాలకు పెద్ద పీట వేస్తారని కంగనా కితాబిచ్చింది. ఇక్కడి స్టార్స్ అందరూ ప్రొఫెషనల్గా ఉంటారని పేర్కొంది. కనుక ఇక్కడి స్టార్స్ బాలీవుడ్ వల్ల చెడిపోకూడదని తాను భావిస్తున్నానని.. కంగనా చెప్పింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…