Kangana Ranaut : ఇటీవలి కాలంలో అనేక తెలుగు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం విదితమే. ఈ మధ్యే అలా విడుదలైన పుష్ప మూవీ ఆలిండియా లెవల్లో బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. దీంతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అయితే తెలుగు సినిమాలు అలా బాలీవుడ్లోనూ మంచి సక్సెస్ను సాధిస్తుండడంపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ స్పందించింది.
దక్షిణాదిలో తెలుగు సినిమాలకు ప్రత్యేక ఆదరణ ఉంటుందని కంగనా పేర్కొంది. ఇక్కడి స్టార్లు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తారని, దక్షిణాది చిత్ర సీమ మొత్తం ఇలాగే ఉంటుందని కంగనా పేర్కొంది.
తెలుగు హీరోలు తమ కుటుంబాలకు, అనుబంధాలకు పెద్ద పీట వేస్తారని కంగనా కితాబిచ్చింది. ఇక్కడి స్టార్స్ అందరూ ప్రొఫెషనల్గా ఉంటారని పేర్కొంది. కనుక ఇక్కడి స్టార్స్ బాలీవుడ్ వల్ల చెడిపోకూడదని తాను భావిస్తున్నానని.. కంగనా చెప్పింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…