Kangana Ranaut : ఇటీవలి కాలంలో అనేక తెలుగు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం విదితమే. ఈ మధ్యే అలా విడుదలైన పుష్ప మూవీ ఆలిండియా లెవల్లో బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. దీంతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అయితే తెలుగు సినిమాలు అలా బాలీవుడ్లోనూ మంచి సక్సెస్ను సాధిస్తుండడంపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ స్పందించింది.
దక్షిణాదిలో తెలుగు సినిమాలకు ప్రత్యేక ఆదరణ ఉంటుందని కంగనా పేర్కొంది. ఇక్కడి స్టార్లు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తారని, దక్షిణాది చిత్ర సీమ మొత్తం ఇలాగే ఉంటుందని కంగనా పేర్కొంది.
తెలుగు హీరోలు తమ కుటుంబాలకు, అనుబంధాలకు పెద్ద పీట వేస్తారని కంగనా కితాబిచ్చింది. ఇక్కడి స్టార్స్ అందరూ ప్రొఫెషనల్గా ఉంటారని పేర్కొంది. కనుక ఇక్కడి స్టార్స్ బాలీవుడ్ వల్ల చెడిపోకూడదని తాను భావిస్తున్నానని.. కంగనా చెప్పింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…