Jayalalitha : చూడడానికి చాలా చక్కగా కనిపించే సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ జయలలిత ఎక్కువగా వ్యాంప్ పాత్రలలో కనిపించేది. ఆ మధ్య మహేష్ బాబు నటించిన `భరత్ అనే నేను` చిత్రంలో స్పీకర్గా నటించి మెప్పించింది .దాదాపుగా 700కి పైగా చిత్రాలలో నటించిన ఆమె కమల్ హాసన్ సరసన ‘ఇంద్రుడు చంద్రుడు’ చిత్రంలో కనిపించారు. ప్రస్తుతం సినిమాల కన్నా సీరియల్స్లోనే ఆమె ఎక్కువగా కనిపిస్తోంది.
ప్రస్తుతం జయలలిత `ప్రేమ ఎంత మధురం` అనే సీరియల్లో నటిస్తోంది. ఇందులో ఆమె ఆర్య తల్లిగా శారదాదేవి పాత్రలో తన నటనతో మెప్పిస్తోంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి, తన మ్యారేజ్ లైఫ్ గురించి పలు షాకింగ్ విషయాలను వెల్లడించింది. మలయాళంలో ఇండస్ట్రీలో తాను వ్యాంప్ పాత్రలతోనే పరిచయం అయ్యానని తెలిపింది. తాను పెళ్లి చేసుకున్న వ్యక్తి వినోద్ అలాంటి సినిమాలు తీసే వ్యక్తి అని పేర్కొంది.
వినోద్ వాళ్ల నాన్న ప్రముఖ నిర్మాత ఆళ్లపుర పురుషన్. వినోద్ బూతు సినిమాలతోపాటు భక్తిరస చిత్రాలు కూడా తీసేవారు. అదే సమయంలో డీ గ్రేడ్ సినిమాలు చేసేవారు. వాటిలో తానే హీరోయిన్ అని చెప్పింది. మేం ఇద్దరం కలిసి ఏడేళ్లు ప్రేమించుకున్నామని, ఏడేళ్ల ప్రేమ తర్వాత నాకు డౌట్ వచ్చింది. పెళ్లి చేసుకుందామని చాలా ఒత్తిడి తెచ్చాను. ఆయన విశ్వరూపం పెళ్లి చేసుకున్నాక తెలిసింది.
కేవలం అతనికి ఉన్న అప్పులు, తన ఆస్తి కోసం పెళ్లి చేసుకున్నాడని చెప్పుకొచ్చింది. పెళ్లి తర్వాత చిత్రహింసలు పెట్టాడని వెల్లడించింది. ప్రస్తుతం తన జీవితం హాయిగా ఉందని, ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నానని తెలియజేసింది.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…