Janhvi Kapoor : శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ నిత్యం తన అందాల ఆరబోతతో హాట్ టాపిక్గా మారుతూ ఉంటుంది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో నెటిజన్లకు ఎంత దగ్గరగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇన్ స్టాలో తాను చేసే రచ్చ కూడా మామూలుగా ఉండదు. దాదాపు 16 మిలియన్ల ఫాలోవర్స్ తో ఈ సుందరి బిగ్ ఇన్ స్టా ఫ్యామిలీని రన్ చేస్తోంది. హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో నెట్టింట తను ఆడిందే ఆటగా.. పాడిందే పాటగా మారుతోంది. తొలిచూపులోనే ఆకర్షించే ఫిట్ నెస్, గ్లామర్.. జాన్వీ కపూర్ సొంతం కావడం విశేషం.
జాన్వీ కపూర్ వెండితెరపై కాస్త పొదుపుగానే అందాలు ఆరబోస్తుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం తనకు ఎలాంటి రూల్స్ లేవు. ఎలాంటి కండిషన్స్ లేవు. దీంతో రెచ్చిపోతోంది. తనకు నచ్చిన విధంగా పోజులిస్తూ నెటిజన్లకి ఫుల్ మీల్స్ ని పెడుతుంటుంది. ఎక్కడికి వెళ్లినా జాన్వీ కపూర్ తన అందాలతోనే కుర్రకారు మనసులు దోచుకుంటోంది. సమ్మర్లో ఎండ వేడిమిని తట్టుకోలేక ఈ అమ్మడు ఊటీ వెళ్లినట్టుంది. అక్కడ జాన్వీ కపూర్ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తోంది. ఒకవైపు కాఫీ తోటలు, మరో వైపు స్టంట్స్ చేస్తూ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం జాన్వీ కపూర్ షేర్ చేసిన వీడియోలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
జాన్వీ కపూర్ బాలీవుడ్లో అత్యంత క్రేజీ హీరోయిన్. బాలీవుడ్ జనాలకు మంచి కిక్ ని ఇచ్చే కథానాయికల్లో జాన్వీ ఒకరు. సోషల్ మీడియాలో ఈ అమ్మడి ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జస్ట్ ఈ అందాల భామ ఒక్క ఫోటో షేర్ చేసిందంటే చాలు మిలియన్స్ లో వ్యూస్ వచ్చిపడుతుంటాయి. తన అందాల ఆరబోతలో ఎలాంటి హద్దుల్లేకుండా దూసుకుపోతున్న ఈ భామని నెటిజన్లు సైతం అదే స్థాయిలో ఎంకరేజ్ చేస్తున్నారు.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…