Jacqueline Fernandez : సాహో సినిమాలో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఆడి పాడి అలరించింది. ఈమె బాలీవుడ్లో సక్సెస్ ఫుల్ హీరోయిన్గా కొనసాగింది. సాహో సినిమా తరువాత ఈమె తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైంది. ఈ క్రమంలోనే ఈమె తాజాగా చేసిన ఫొటోషూట్ తాలూకు ఫొటోలు మతులు పోగొడుతున్నాయి.
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సాహో సినిమాలో ఐటమ్ సాంగ్ మాత్రమే చేసినా ఈమె తెలుగు ఆడియన్స్ దృష్టిని ఆకర్షించింది. సౌత్ ప్రేక్షకులకు దగ్గరైంది. త్వరలో ఈమె పవర్ స్టార్తో జోడీ కట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈమె తాజాగా ఓ వ్యక్తితో ప్రేమలో పడినట్లు తెలుస్తోంది.
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఓ వ్యాపారవేత్తతో ప్రేమాయణం నడిపిస్తున్నట్లు బీ టౌన్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే రూ.200 కోట్ల విలువైన మనీ లాండరింగ్ కేసులో ఈమెకు సంబంధం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈమె తాజాగా వార్తల్లో నిలుస్తోంది.
ఇక బాలీవుడ్ కథనాల ప్రకారం జాక్వెలిన్ తన ప్రియుడితో కలిసి ముంబైలోని జుహూలో రూ. 175 కోట్లతో సముద్రం వద్ద ఉన్న ఓ బంగ్లాను కొనుగోలు చేసిందట. ఈ కొత్త నివాసానికి ఇంటీరియర్ డిజైన్ చేయించడానికి ఓ ఫ్రెంచ్ ఇంటీరియర్ డిజైనర్ను కూడా ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తోంది.
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, యుక్త వయస్సులో ఉన్నవారికి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, 5 రకాల…
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక…