Aishwarya Rai : నటిగా, బచ్చన్ కుటుంబానికి కోడలిగా, మంచి భార్యగా, తల్లిగా తన వంతు బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్న అందాల ముద్దుగుమ్మ ఐశ్వర్యరాయ్. వయస్సు పెరుగుతున్నా కూడా ఈ నీలి కళ్ల సుందరి వన్నె మాత్రం తగ్గడం లేదు. 2007 ఏప్రిల్ 20న ఐశ్వర్య రాయ్.. అభిషేక్ బచ్చన్ని వివాహం చేసుకొని బచ్చన్ కోడలిగా వెళ్లింది. 2011 నవంబర్ 16న వీరికి ఆరాధ్య జన్మించింది.
గత కొద్ది రోజులుగా ఐశ్వర్యరాయ్ గర్భవతి అంటూ ప్రచారం నడుస్తోంది. అయితే దీనిపై క్లారిటీ అయితే లేదు. కానీ తాజాగా ముంబై విమానాశ్రయంలో ఐశ్వర్యారాయ్, భర్త అభిషేక్ బచ్చన్, కుమార్తె ఆరాధ్యతో కలిసి మీడియా కంటపడ్డారు.
టెర్మినల్ ప్రవేశద్వారం వద్ద ఉన్న సీఐఎస్ఎఫ్ పర్సన్కు తమ ప్రయాణ పత్రాలను చూపించడానికి అభిషేక్ ఆగిపోయాడు. ఆ సమయంలో రిపోర్టర్స్ వారి ఫోటోలను తీయడానికి ప్రయత్నించారు. అప్పుడు కూతురిని దగ్గరకి లాక్కుంది. చేతిలోని హ్యాండ్బ్యాగ్ని పొత్తి కడుపుకి అడ్డుగా పెట్టుకుంది.
తన బెల్లీని మొదటి నుండి దాచుకోవడానికి ప్రయత్నించిన ఐష్ ప్రస్తుతం గర్భవతి అని చెబుతున్నారు. అందుకు ఈ వీడియోనే సాక్ష్యం అని అంటున్నారు. కాగా, ఐష్ హీరోయిన్ కన్నా ముందు మిస్ వరల్డ్ అనే విషయం తెలిసిందే.
1994లో ఐష్ ‘మిస్ వరల్డ్’ కిరీటాన్ని సొంతం చేసుకుంది. అదే ఏడాది సుస్మితా సేన్ ‘మిస్ యూనివర్స్’గా నిలిచింది. ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకున్న తర్వాత ఐష్కి సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. 1997లో మణిరత్నం తెరకెక్కించిన ‘ఇరువర్’ (ఇద్దరు) సినిమాతో చిత్రసీమలోకి అడుగుపెట్టింది.
తన విడాకుల విషయం గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, ఎవరూ దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం తమిళనాడు…
అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం మార్చి 8, 2026న జరగనున్న భారత్, న్యూజిలాండ్ టీ20 ప్రపంచ కప్ ఫైనల్…
నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ భార్య సంగీత చెంగల్ పట్టు జిల్లా కోర్టులో మరో కొత్త పిటిషన్ దాఖలు…
నటుడు అక్కినేని నాగచైతన్య తన భార్య శోభిత ధూళిపాళతో కలిసి ఒడిశాలోని పూరీలో ఉన్న సుప్రసిద్ధ పూరీ జగన్నాథున్ని దర్శించుకున్నారు.…
టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ లో భారత్ జట్టు న్యూజిలాండ్ తో మార్చి 8, 2026న తలపడనుంది. ఈ…
భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల జరిగిన ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ 2 తర్వాత…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో 13 సంవత్సరాల లోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధించనున్నట్లు ప్రకటించారు.…
భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 రెండో సెమీఫైనల్ డిజిటల్ వీక్షణలో ప్రపంచ రికార్డు…