గత సంవత్సరం నుంచి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ బారినపడి లక్షల సంఖ్యలో ప్రాణాలను కోల్పోయారు. మొదటిదశ కరోనా వైరస్ వ్యాప్తి చెందినప్పుడు అగ్రరాజ్యం అమెరికాతో పాటు ఫ్రాన్స్, యూకే, ఇటలీ, రష్యా వంటి దేశాలలో మరణాల సంఖ్య అధికంగా ఉండేది. రెండవ దశ వ్యాపిస్తున్న సమయంలోనూ మరణాల సంఖ్య అధికంగా ఉంది. ఇక ఇండియాలో రెండవ దశ తీవ్ర రూపం దాలుస్తుంది. రెండవ దశ వ్యాపిస్తున్న తరుణంలో రోజుకు వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి.
ఈ క్రమంలోనే వివిధ దేశాలలో కరోనా మరణాలు గురించి ఆయా దేశాలు ప్రకటిస్తున్న గణాంకాలు పూర్తిగా అసత్యమేనని, ప్రభుత్వం తెలిపిన గణాంకాలకు రెండు రెట్లు అధికంగా మరణాలు సంభవించి ఉంటాయని వాష్టింగ్టన్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ సంస్థ అధ్యయనం చెబుతోంది.
భారత దేశంతో సహా అమెరికా, రష్యా, దేశాలు చూపిస్తున్న మరణాల గణాంకాల కన్నా రెండింతలు ఎక్కువగా మరణాలు సంభవించినట్లు ఈ నివేదిక పేర్కొంది.ప్రపంచవ్యాప్తంగా 20 దేశాల డేటాను అధ్యయనం చేసిన ఈ సంస్థ లక్షలు కరోనా మరణాలను దాచేశారనే విషయాన్ని బయట పెట్టింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…