గత సంవత్సరం నుంచి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ బారినపడి లక్షల సంఖ్యలో ప్రాణాలను కోల్పోయారు. మొదటిదశ కరోనా వైరస్ వ్యాప్తి చెందినప్పుడు అగ్రరాజ్యం అమెరికాతో పాటు ఫ్రాన్స్, యూకే, ఇటలీ, రష్యా వంటి దేశాలలో మరణాల సంఖ్య అధికంగా ఉండేది. రెండవ దశ వ్యాపిస్తున్న సమయంలోనూ మరణాల సంఖ్య అధికంగా ఉంది. ఇక ఇండియాలో రెండవ దశ తీవ్ర రూపం దాలుస్తుంది. రెండవ దశ వ్యాపిస్తున్న తరుణంలో రోజుకు వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి.
ఈ క్రమంలోనే వివిధ దేశాలలో కరోనా మరణాలు గురించి ఆయా దేశాలు ప్రకటిస్తున్న గణాంకాలు పూర్తిగా అసత్యమేనని, ప్రభుత్వం తెలిపిన గణాంకాలకు రెండు రెట్లు అధికంగా మరణాలు సంభవించి ఉంటాయని వాష్టింగ్టన్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ సంస్థ అధ్యయనం చెబుతోంది.
భారత దేశంతో సహా అమెరికా, రష్యా, దేశాలు చూపిస్తున్న మరణాల గణాంకాల కన్నా రెండింతలు ఎక్కువగా మరణాలు సంభవించినట్లు ఈ నివేదిక పేర్కొంది.ప్రపంచవ్యాప్తంగా 20 దేశాల డేటాను అధ్యయనం చేసిన ఈ సంస్థ లక్షలు కరోనా మరణాలను దాచేశారనే విషయాన్ని బయట పెట్టింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…