గత సంవత్సరం నుంచి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ బారినపడి లక్షల సంఖ్యలో ప్రాణాలను కోల్పోయారు. మొదటిదశ కరోనా వైరస్ వ్యాప్తి చెందినప్పుడు అగ్రరాజ్యం అమెరికాతో పాటు ఫ్రాన్స్, యూకే, ఇటలీ, రష్యా వంటి దేశాలలో మరణాల సంఖ్య అధికంగా ఉండేది. రెండవ దశ వ్యాపిస్తున్న సమయంలోనూ మరణాల సంఖ్య అధికంగా ఉంది. ఇక ఇండియాలో రెండవ దశ తీవ్ర రూపం దాలుస్తుంది. రెండవ దశ వ్యాపిస్తున్న తరుణంలో రోజుకు వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి.
ఈ క్రమంలోనే వివిధ దేశాలలో కరోనా మరణాలు గురించి ఆయా దేశాలు ప్రకటిస్తున్న గణాంకాలు పూర్తిగా అసత్యమేనని, ప్రభుత్వం తెలిపిన గణాంకాలకు రెండు రెట్లు అధికంగా మరణాలు సంభవించి ఉంటాయని వాష్టింగ్టన్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ సంస్థ అధ్యయనం చెబుతోంది.
భారత దేశంతో సహా అమెరికా, రష్యా, దేశాలు చూపిస్తున్న మరణాల గణాంకాల కన్నా రెండింతలు ఎక్కువగా మరణాలు సంభవించినట్లు ఈ నివేదిక పేర్కొంది.ప్రపంచవ్యాప్తంగా 20 దేశాల డేటాను అధ్యయనం చేసిన ఈ సంస్థ లక్షలు కరోనా మరణాలను దాచేశారనే విషయాన్ని బయట పెట్టింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…