ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న క్లిష్ట పరిస్థితులలో ప్రతి ఒక్కరు తమ వంతు సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు.ఈ క్రమంలోనే సినిమా సెలబ్రిటీలు సైతం ఎవరికి తోచిన విధంగా వారు సహాయ కార్యక్రమాలను చేపట్టారు. ఈ క్రమంలోనే నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న రాశిఖన్నా కరోనా క్లిష్ట పరిస్థితులలో సహాయం చేయడానికి ముందుకు వచ్చారు.
కరోనా కారణంగా ముంబై నగరంలోని ఎంతోమంది అనాథలు, బిచ్చగాళ్ళ ఆకలి కేకల తీర్చడానికి స్వచ్ఛంద సంస్థతో కలిసి వారికి ఆహారం సమకూర్చుకుంది. ఈ విధంగా ముంబై మహానగరంలో రోడ్డు పక్కన ఆపన్నహస్తం కోసం ఎదురుచూసే అనాధలను ఆదుకోవడంలో ఈనటి నిమగ్నమయ్యారు.
రాశిఖన్నా తన మంచి మనసుతో ఎంతోమంది ఆకలి తీర్చిన ఈమె ఏమాత్రం పబ్లిసిటీ లేకుండా తన వంతు సహాయం చేస్తుంది. తను చేస్తున్న సహాయానికి ఏమాత్రం పబ్లిసిటీ లేకుండా, తన పనిలో ఆటంకం కలగకుండా సాఫీగా సాగిపోవడానికి ప్రత్యేకంగా ఒక టీమ్ కూడా ఏర్పాటు చేసింది. స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఈ టీమ్ పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.కేవలం ఈ నటి మాత్రమే కాకుండా ఎంతో మంది సెలబ్రిటీలు ఈ విధమైనటువంటి సేవాకార్యక్రమాలలో నిమగ్నమై పబ్లిసిటీకి దూరంగా ఉంటున్నారు.
జాతీయ అవార్డు విజేత, నటి ప్రియమణి కెరీర్ మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. రెండు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న…
థియేటర్ రద్దీ లేదు.. ట్రాఫిక్ టెన్షన్ లేదు.. లైన్లో నిలబడే అవసరం లేదు. రిమోట్లో ఒక్క క్లిక్ చేస్తే చాలు..…
అధునాతన కంప్యూటింగ్ అభివృద్ధి కేంద్రం (Centre for Development of Advanced Computing) సీ-డాక్ 2026 సంవత్సరానికి గాను భారీ…
టాలీవుడ్లో చాలాకాలంగా హాట్టాపిక్గా మారిన ప్రేమకథకు త్వరలోనే అధికారిక ముగింపు పడనుందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. నటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. Railway Recruitment Boards (RRBs) 2026 గ్రూప్ D నియామకాలకు సంబంధించి…
భారత్లో అత్యధిక బ్యాటరీ సామర్థ్యంతో కూడిన స్మార్ట్ఫోన్ను విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లే realme తన పి సిరీస్లో తాజా…
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…