చాలా మంది భక్తులు పెద్ద ఎత్తున పరమేశ్వరుడిని పూజిస్తూ ఉంటారు. సాధారణంగా ఏ శివాలయం వెళ్లిన పరమేశ్వరుడు విగ్రహ రూపంలో కాకుండా లింగ రూపంలో మనకు దర్శనమిస్తాడు. భక్తులకు దర్శనమిచ్చే శివలింగంలో కూడా ఎన్నో రకాల శివలింగాలు ఉన్నాయి. అయితే భక్తులు ఎవరు ఏవిధమైన లింగాన్ని పూజించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం..
లింగ పురాణం ప్రకారం బ్రాహ్మణులు రసలింగాన్ని పూజించాలి. క్షత్రియులు బాణలింగాన్ని పూజించాలి. ఇక వ్యాపారమే తమ ప్రధాన వృత్తిగా భావించే వైశ్యులు స్వర్ణ లింగాన్ని పూజించాలి. ఎటువంటి మత బేధాభిప్రాయాలు లేకుండా ప్రతి ఒక్కరూ స్పటిక లింగాన్ని పూజించాలి.
రత్నాజ లింగాన్ని పూజించడం వల్ల ఐశ్వర్య అభివృద్ధి కలుగుతుంది. దాత లింగం పూజించడం వల్ల భోగ వినాశనం కలుగుతుంది. శివుడికి సంబంధించినటువంటి లింగాలలో బాణలింగం ఎంతో పవిత్రమైనదని లింగపురాణం తెలుపుతోంది. బాణ లింగాలు చిన్నవిగా తెల్లని అండాకారంలో ఉంటాయి. అయితే శివలింగానికి పూజ చేసుకునేవారు ఎల్లప్పుడూ ఉత్తరముఖంగా కూర్చుని పూజ చేయాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…