దేశవ్యాప్తంగా కరోనా కేసులు అధికమవడంతో దీని ప్రభావం దేశీయ మార్కెట్ పై అధికంగా పడుతుంది. గత ఏడాది కరోనా కేసులు అధికమవడంతో లాక్ డౌన్ విధించడం వల్ల ఈ ప్రభావం దేశీ ఆర్థిక వ్యవస్థ పై కోలుకోలేని దెబ్బ కొట్టింది. తాజాగా కరోనా సెకండ్ వేవ్ ఉధృతమవుతున్న సమయంలో దీని ప్రభావం అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరల పై పడింది.
ప్రపంచంలో ముడి చమురు దిగుమతులలో భారత్ మూడవ స్థానంలో ఉంది. అయితే ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్న కారణంగా ముడి చమురు ధరలు పూర్తిగా పతనమయ్యాయి. ఈ క్రమంలోనే మంగళవారం బ్రెంట్ క్రూడాయిల్ ధర 48 సెంట్లు పడిపోగా.. బుధవారం మరో 48 సెంట్లు పతనమయ్యింది.
ఎక్కువ చమురు వినియోగించే దేశాలలో ఇండియా ఒకటి. ఇక్కడ రోజు రోజుకి కేసులు పెరగడంతో ఆయిల్ వినియోగం తగ్గిందని కోటక్ సెక్యూరిటీస్ కమాడిటీస్ వైస్ ప్రెసిడెంట్ రవీంద్ర రావ్ అన్నారు.ప్రస్తుతం బ్యారెల్ ముడి చమురు ధర 66.09 డాలర్లుగా ఉందని ఆయన పేర్కొన్నారు.
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్కు హీరోగా…