దేశవ్యాప్తంగా కరోనా కేసులు అధికమవడంతో దీని ప్రభావం దేశీయ మార్కెట్ పై అధికంగా పడుతుంది. గత ఏడాది కరోనా కేసులు అధికమవడంతో లాక్ డౌన్ విధించడం వల్ల ఈ ప్రభావం దేశీ ఆర్థిక వ్యవస్థ పై కోలుకోలేని దెబ్బ కొట్టింది. తాజాగా కరోనా సెకండ్ వేవ్ ఉధృతమవుతున్న సమయంలో దీని ప్రభావం అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరల పై పడింది.
ప్రపంచంలో ముడి చమురు దిగుమతులలో భారత్ మూడవ స్థానంలో ఉంది. అయితే ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్న కారణంగా ముడి చమురు ధరలు పూర్తిగా పతనమయ్యాయి. ఈ క్రమంలోనే మంగళవారం బ్రెంట్ క్రూడాయిల్ ధర 48 సెంట్లు పడిపోగా.. బుధవారం మరో 48 సెంట్లు పతనమయ్యింది.
ఎక్కువ చమురు వినియోగించే దేశాలలో ఇండియా ఒకటి. ఇక్కడ రోజు రోజుకి కేసులు పెరగడంతో ఆయిల్ వినియోగం తగ్గిందని కోటక్ సెక్యూరిటీస్ కమాడిటీస్ వైస్ ప్రెసిడెంట్ రవీంద్ర రావ్ అన్నారు.ప్రస్తుతం బ్యారెల్ ముడి చమురు ధర 66.09 డాలర్లుగా ఉందని ఆయన పేర్కొన్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభం కానుందా.. అంటే.. అందుకు అవుననే సమాధానం…
తమిళ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ విజయ్తో విడాకులు కావాలని కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టులో పిటిషన్ దాఖలు…
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…