చైనాలోని వూహాన్లో 2019లో మొదటి సారిగా కరోనా వైరస్ను గుర్తించారు. తరువాత కొన్ని నెలల్లోనే ఆ వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విధ్వంసాన్ని సృష్టించింది. ఎన్నో కోట్ల మంది చనిపోయారు. అయితే తాజాగా చైనాలోనే మరో కొత్త ప్రాణాంతక వైరస్ను గుర్తించారు. దాన్నే మంకీ బి వైరస్ (బీవీ)గా పిలుస్తున్నారు. ఈ వైరస్ సోకి అక్కడ ఒక వ్యక్తి మృతి చెందాడు.
బీజింగ్లోని ఓ ఇనిస్టిట్యూట్లో పనిచేస్తున్న 53 ఏళ్ల వెటర్నరీ వైద్యుడికి ఇటీవల మంకీ బి వైరస్ సోకింది. కోతుల శరీర భాగాలపై పరిశోధన చేస్తున్న సమయంలో అతనికి ఆ వైరస్ సోకింది. దీంతో అతనికి తీవ్రమైన వికారం, వాంతులు కలిగాయి. ఆ తరువాత అతను హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
మే 27వ తేదీనే అతను చనిపోయినా ఈ వార్త ఆలస్యంగా బయటకు వచ్చింది. సదరు వైరస్ సోకి చనిపోయిన మొదటి వ్యక్తిగా అతన్ని గుర్తించారు. దీన్ని 1932లో తొలిసారిగా గుర్తించారు. తరువాత ఈ కేసు రావడం ఇదే మొదటి సారి. ఈ వైరస్ సోకిన వారు బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. చనిపోయే అవకాశాలు 80 శాతం వరకు ఉంటాయి. అయితే ఈ వైరస్ గురించిన ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…