చైనాలోని వూహాన్లో 2019లో మొదటి సారిగా కరోనా వైరస్ను గుర్తించారు. తరువాత కొన్ని నెలల్లోనే ఆ వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విధ్వంసాన్ని సృష్టించింది. ఎన్నో కోట్ల మంది చనిపోయారు. అయితే తాజాగా చైనాలోనే మరో కొత్త ప్రాణాంతక వైరస్ను గుర్తించారు. దాన్నే మంకీ బి వైరస్ (బీవీ)గా పిలుస్తున్నారు. ఈ వైరస్ సోకి అక్కడ ఒక వ్యక్తి మృతి చెందాడు.
బీజింగ్లోని ఓ ఇనిస్టిట్యూట్లో పనిచేస్తున్న 53 ఏళ్ల వెటర్నరీ వైద్యుడికి ఇటీవల మంకీ బి వైరస్ సోకింది. కోతుల శరీర భాగాలపై పరిశోధన చేస్తున్న సమయంలో అతనికి ఆ వైరస్ సోకింది. దీంతో అతనికి తీవ్రమైన వికారం, వాంతులు కలిగాయి. ఆ తరువాత అతను హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
మే 27వ తేదీనే అతను చనిపోయినా ఈ వార్త ఆలస్యంగా బయటకు వచ్చింది. సదరు వైరస్ సోకి చనిపోయిన మొదటి వ్యక్తిగా అతన్ని గుర్తించారు. దీన్ని 1932లో తొలిసారిగా గుర్తించారు. తరువాత ఈ కేసు రావడం ఇదే మొదటి సారి. ఈ వైరస్ సోకిన వారు బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. చనిపోయే అవకాశాలు 80 శాతం వరకు ఉంటాయి. అయితే ఈ వైరస్ గురించిన ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…