ఆప్గనిస్థాన్లో ప్రస్తుతం హృదయ విదారకమైన పరిస్థితులు నెలకొన్న విషయం విదితమే. తాలిబన్ల చేతుల్లో బలి అవకుండా ఉండేందుకు గాను ఆఫ్గనిస్థాన్ పౌరులు దేశం దాటుతున్నారు. ఈ క్రమంలోనే విమానాల్లో తీవ్రమైన రద్దీ నెలకొంది. కాగా ఆప్గన్ పౌరులను ఖతార్ పంపేందుకు వచ్చిన ఓ అమెరికన్ విమానంలో ఏకంగా 640 మంది ప్రయాణించారు. విమానంలో కిందే కూర్చుని ఆఫ్గనిస్థాన్ నుంచి బయల్దేరి వెళ్లిపోయారు.
కాబూల్ నుంచి ఖతార్కు అమెరికాకు చెందిన బోయింగ్ సి-17 విమానం బయల్దేరింది. అందులో సాధారణంగా అయితే 134 మంది మాత్రమే ప్రయాణించేందుకు వీలుంటుంది. కానీ ఆ విమానంలో ఏకంగా 640 మంది వెళ్లారు. ఈ క్రమంలో వారు విమానంలో కింద కూర్చుని ఇసుక వేస్తే రాలనట్లు ఉండి ప్రయాణం చేశారు. చివరకు ఖతార్ చేరుకున్నారు.
ఆఫ్గనిస్థాన్లో రోజు రోజుకీ పరిస్థితులు దిగజారిపోతుండడంతో పౌరులు విమానాల్లో ఆ దేశం విడిచి వెళ్లిపోతున్నారు. పలు దేశాలకు చెందిన విమానాల్లో వారు ప్రయాణం చేస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…