ఆప్గనిస్థాన్లో ప్రస్తుతం హృదయ విదారకమైన పరిస్థితులు నెలకొన్న విషయం విదితమే. తాలిబన్ల చేతుల్లో బలి అవకుండా ఉండేందుకు గాను ఆఫ్గనిస్థాన్ పౌరులు దేశం దాటుతున్నారు. ఈ క్రమంలోనే విమానాల్లో తీవ్రమైన రద్దీ నెలకొంది. కాగా ఆప్గన్ పౌరులను ఖతార్ పంపేందుకు వచ్చిన ఓ అమెరికన్ విమానంలో ఏకంగా 640 మంది ప్రయాణించారు. విమానంలో కిందే కూర్చుని ఆఫ్గనిస్థాన్ నుంచి బయల్దేరి వెళ్లిపోయారు.
కాబూల్ నుంచి ఖతార్కు అమెరికాకు చెందిన బోయింగ్ సి-17 విమానం బయల్దేరింది. అందులో సాధారణంగా అయితే 134 మంది మాత్రమే ప్రయాణించేందుకు వీలుంటుంది. కానీ ఆ విమానంలో ఏకంగా 640 మంది వెళ్లారు. ఈ క్రమంలో వారు విమానంలో కింద కూర్చుని ఇసుక వేస్తే రాలనట్లు ఉండి ప్రయాణం చేశారు. చివరకు ఖతార్ చేరుకున్నారు.
ఆఫ్గనిస్థాన్లో రోజు రోజుకీ పరిస్థితులు దిగజారిపోతుండడంతో పౌరులు విమానాల్లో ఆ దేశం విడిచి వెళ్లిపోతున్నారు. పలు దేశాలకు చెందిన విమానాల్లో వారు ప్రయాణం చేస్తున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…