ఆప్గనిస్థాన్లో ప్రస్తుతం హృదయ విదారకమైన పరిస్థితులు నెలకొన్న విషయం విదితమే. తాలిబన్ల చేతుల్లో బలి అవకుండా ఉండేందుకు గాను ఆఫ్గనిస్థాన్ పౌరులు దేశం దాటుతున్నారు. ఈ క్రమంలోనే విమానాల్లో తీవ్రమైన రద్దీ నెలకొంది. కాగా ఆప్గన్ పౌరులను ఖతార్ పంపేందుకు వచ్చిన ఓ అమెరికన్ విమానంలో ఏకంగా 640 మంది ప్రయాణించారు. విమానంలో కిందే కూర్చుని ఆఫ్గనిస్థాన్ నుంచి బయల్దేరి వెళ్లిపోయారు.
కాబూల్ నుంచి ఖతార్కు అమెరికాకు చెందిన బోయింగ్ సి-17 విమానం బయల్దేరింది. అందులో సాధారణంగా అయితే 134 మంది మాత్రమే ప్రయాణించేందుకు వీలుంటుంది. కానీ ఆ విమానంలో ఏకంగా 640 మంది వెళ్లారు. ఈ క్రమంలో వారు విమానంలో కింద కూర్చుని ఇసుక వేస్తే రాలనట్లు ఉండి ప్రయాణం చేశారు. చివరకు ఖతార్ చేరుకున్నారు.
ఆఫ్గనిస్థాన్లో రోజు రోజుకీ పరిస్థితులు దిగజారిపోతుండడంతో పౌరులు విమానాల్లో ఆ దేశం విడిచి వెళ్లిపోతున్నారు. పలు దేశాలకు చెందిన విమానాల్లో వారు ప్రయాణం చేస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…