Indian Railways : రైళ్లలో ప్రయాణించేవారికి భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది. కరోనా కారణంగా రైళ్లలో ప్రయాణికులకు దుప్పట్లను, దిండ్లను ఇవ్వడం లేదన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు దుప్పట్లను, దిండ్లను ఇవ్వాలని నిర్ణయించారు. అయితే వాటిని డిస్పోజబుల్ పద్ధతిలో ఇస్తారు.
ఇకపై రైళ్లలో ప్రయాణికులకు దుప్పట్లను, దిండ్లను అందించాలని రైల్వే శాఖ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ప్రయాణికులు ముందస్తుగా రూ.150 చెల్లించాల్సి ఉంటుంది. దీంతో డిస్పోజబుల్ దుప్పట్లు, దిండ్లను ఇస్తారు. మొత్తం ఒక కిట్ రూపంలో వాటిని అందిస్తారు.
రైల్వే శాఖ అందించే కిట్లో దుప్పట్లు, దిండుతోపాటు పలు వస్తువులు కూడా ఉంటాయి. ఒక తెలుగు రంగు బెడ్ షీట్, ఒక గ్రే కలర్ బ్లాంకెట్, ఒక దిండు, దిండు కవర్, నాప్ కిన్, మూడు లేయర్లు ఉండే మాస్క్, టూత్ పేస్ట్ వంటివి ఉంటాయి. ప్రయాణికులు రూ.150 చెల్లించి ఈ కిట్ను పొంది అందులో ఉండే వస్తువులను ఉపయోగించుకోవచ్చు. ప్రయాణం ముగిశాక వాటిని పడేయాలి. అయితే ఈ సదుపాయం ప్రస్తుతం కొన్ని ఎంపిక చేసిన రైళ్లలోనే ఉంది. కానీ త్వరలోనే మిగిలిన అన్ని రైళ్లలోనూ ఈ సదుపాయాన్ని అందివ్వనున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…