Indian Railways : రైళ్లలో ప్రయాణించేవారికి భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది. కరోనా కారణంగా రైళ్లలో ప్రయాణికులకు దుప్పట్లను, దిండ్లను ఇవ్వడం లేదన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు దుప్పట్లను, దిండ్లను ఇవ్వాలని నిర్ణయించారు. అయితే వాటిని డిస్పోజబుల్ పద్ధతిలో ఇస్తారు.
ఇకపై రైళ్లలో ప్రయాణికులకు దుప్పట్లను, దిండ్లను అందించాలని రైల్వే శాఖ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ప్రయాణికులు ముందస్తుగా రూ.150 చెల్లించాల్సి ఉంటుంది. దీంతో డిస్పోజబుల్ దుప్పట్లు, దిండ్లను ఇస్తారు. మొత్తం ఒక కిట్ రూపంలో వాటిని అందిస్తారు.
రైల్వే శాఖ అందించే కిట్లో దుప్పట్లు, దిండుతోపాటు పలు వస్తువులు కూడా ఉంటాయి. ఒక తెలుగు రంగు బెడ్ షీట్, ఒక గ్రే కలర్ బ్లాంకెట్, ఒక దిండు, దిండు కవర్, నాప్ కిన్, మూడు లేయర్లు ఉండే మాస్క్, టూత్ పేస్ట్ వంటివి ఉంటాయి. ప్రయాణికులు రూ.150 చెల్లించి ఈ కిట్ను పొంది అందులో ఉండే వస్తువులను ఉపయోగించుకోవచ్చు. ప్రయాణం ముగిశాక వాటిని పడేయాలి. అయితే ఈ సదుపాయం ప్రస్తుతం కొన్ని ఎంపిక చేసిన రైళ్లలోనే ఉంది. కానీ త్వరలోనే మిగిలిన అన్ని రైళ్లలోనూ ఈ సదుపాయాన్ని అందివ్వనున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…