దేశంలో కొన్ని కోట్లలో ద్విచక్ర వాహనదారులు ఉన్నారు. గత కొంత కాలం నుంచి ద్విచక్ర వాహనాల వినియోగం ఎక్కువగా ఉంది. అయితే ఇకపై ద్విచక్ర వాహనాలు నడిపేవారు ఎంతో జాగ్రత్తగా ఉండాలని, వారు తప్పనిసరిగా సేఫ్టీ రూల్స్ పాటించాలని అధికారులు తెలియజేస్తున్నారు.ద్విచక్ర వాహనం నడిపే వారు సేఫ్టీ రూల్స్ ను పాటించని పక్షంలో ట్రాఫిక్ పోలీసులు విధించే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
ద్విచక్ర వాహనాలను నడిపే వారు చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు. దీని వల్ల పెద్ద ప్రమాదాలకు దారి తీసే అవకాశాలు ఉన్నాయి.ఇకపై ద్విచక్ర వాహనం నడిపే వారు బండికి కచ్చితంగా రియల్ వ్యూ మిర్రర్స్, ఇండికేటర్స్ తప్పనిసరి. ఇండికేటర్లు లేకపోయినా, రియల్ వ్యూ మిర్రర్స్ లేకపోయినా ఇకపై భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
ఒక సర్వే ప్రకారం ప్రమాదాలలో ఎక్కువగా రియల్ వ్యూ మిర్రర్స్, ఇండికేటర్లు లేకపోవడం వల్లే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని వెల్లడయింది.సెంట్రల్ మోటార్ వెహికల్ యాక్ట్ 1988లోని సెక్షన్ 5, 7 ప్రకారం టూవీలర్లకు రియల్ వ్యూ మిర్రర్లు కచ్చితంగా ఉండాలి. వీటితోపాటు బండికి సంబంధించిన సర్టిఫికెట్లను వాహనదారులు తప్పనిసరిగా తమ వెంట తీసుకెళ్లాలి. వీటిలో ఏ ఒక్కటి లేనిపక్షంలో ట్రాఫిక్ పోలీసులు విధించే జరిమానా తప్పకుండా చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలియజేశారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…