దేశంలో కొన్ని కోట్లలో ద్విచక్ర వాహనదారులు ఉన్నారు. గత కొంత కాలం నుంచి ద్విచక్ర వాహనాల వినియోగం ఎక్కువగా ఉంది. అయితే ఇకపై ద్విచక్ర వాహనాలు నడిపేవారు ఎంతో జాగ్రత్తగా ఉండాలని, వారు తప్పనిసరిగా సేఫ్టీ రూల్స్ పాటించాలని అధికారులు తెలియజేస్తున్నారు.ద్విచక్ర వాహనం నడిపే వారు సేఫ్టీ రూల్స్ ను పాటించని పక్షంలో ట్రాఫిక్ పోలీసులు విధించే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
ద్విచక్ర వాహనాలను నడిపే వారు చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు. దీని వల్ల పెద్ద ప్రమాదాలకు దారి తీసే అవకాశాలు ఉన్నాయి.ఇకపై ద్విచక్ర వాహనం నడిపే వారు బండికి కచ్చితంగా రియల్ వ్యూ మిర్రర్స్, ఇండికేటర్స్ తప్పనిసరి. ఇండికేటర్లు లేకపోయినా, రియల్ వ్యూ మిర్రర్స్ లేకపోయినా ఇకపై భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
ఒక సర్వే ప్రకారం ప్రమాదాలలో ఎక్కువగా రియల్ వ్యూ మిర్రర్స్, ఇండికేటర్లు లేకపోవడం వల్లే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని వెల్లడయింది.సెంట్రల్ మోటార్ వెహికల్ యాక్ట్ 1988లోని సెక్షన్ 5, 7 ప్రకారం టూవీలర్లకు రియల్ వ్యూ మిర్రర్లు కచ్చితంగా ఉండాలి. వీటితోపాటు బండికి సంబంధించిన సర్టిఫికెట్లను వాహనదారులు తప్పనిసరిగా తమ వెంట తీసుకెళ్లాలి. వీటిలో ఏ ఒక్కటి లేనిపక్షంలో ట్రాఫిక్ పోలీసులు విధించే జరిమానా తప్పకుండా చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలియజేశారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…