ప్రస్తుతం దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే వ్యాక్సిన్ పై కొందరికి కొన్ని సందేహాలు తలెత్తుతుంటాయి. మొదటి డోసు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత రెండవ డోసు ఎప్పుడు తీసుకోవాలి? ఎన్ని రోజులకు తీసుకుంటే మంచిది? తీసుకోవడం వల్ల ఉపయోగం ఏమిటి అనే సందేహం చాలా మందిలో కలుగుతుంటాయి. అయితే రెండవ డోసు ఎప్పుడు తీసుకోవాలి.. తీసుకోవటం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం..
పరిశోధకుల పరిశోధనల తర్వాత మొదటి వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత రెండవ డోసు నాలుగు వారాలు అనగా 21 వ రోజు నుంచి 12 వారాల వరకు తీసుకోవచ్చు. ఈ విధంగారెండవ డోసు నాలుగు వారాల నుంచి 8 వారాల మధ్య తీసుకోవడానికి కూడా ఓ బలమైన కారణం ఉందని నిపుణులు తెలియజేస్తున్నారు.
రెండవ డోసు వ్యాక్సిన్ 21 రోజుల తర్వాత తీసుకుంటే కరోనా వల్ల తీవ్ర అస్వస్థతకు గురైతే అవకాశం లేదని, ఒకవేళ కరోనా వ్యాపించిన ఆసుపత్రిలో చేరే అవసరం ఉండదని తెలియజేస్తున్నారు. ఈ విధంగా నాలుగు వారాల తర్వాత వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల 70% మనకు వైరస్ ప్రమాదం ఉండదు.8 వారాల తర్వాత రెండవ డోసు తీసుకుంటే 75% కరోనా వైరస్ నుంచి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. 12 వారాల తర్వాత వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల 80 శాతం ఈ వైరస్ నుంచి రక్షణ పొందవచ్చు.వ్యాక్సిన్ తీసుకున్న ఇరవై ఒక్క రోజు నుంచి వ్యాక్సిన్ పని చేయడం మొదలుపెడుతుంది కాబట్టి నాల్గవ వారం నుంచి 12 వారాల మధ్య ఎప్పుడైనా వాక్సిన్ తీసుకోవచ్చు.అయితే ఇది కేవలం కోవీషీల్డ్ వ్యాక్సిన్ పై చేసిన ప్రయోగాలు మాత్రమేనని పరిశోధకులు తెలిపారు.
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, యుక్త వయస్సులో ఉన్నవారికి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, 5 రకాల…
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
భారత అండర్ 19 క్రికెట్ జట్టు యువ కెరటం వైభవ్ సూర్యవంశీకి టాటా మోటార్స్ ఖరీదైన బహుమతిని అందజేసింది. రూ.22…