సాధారణంగా మనం పూజ చేయడం కోసం వివిధ రకాల పువ్వులను ఉపయోగిస్తాము. రంగు రంగు పువ్వులతో సువాసనలు వెదజల్లే పుష్పాలతో ఆ దేవ దేవతలకు పూజ చేయడం వల్ల వారి అనుగ్రహం కలుగుతుందని భావిస్తారు. అయితే కొన్ని పువ్వులు కొంతమంది దేవుళ్లకు ఎంతో ప్రీతికరం. అదేవిధంగా మరికొన్ని పుష్పాలతో ఇతర దేవుళ్లకు పూజలు అస్సలు చేయకూడదు.
భారతీయ సంప్రదాయాల ప్రకారం దుర్గమాత పూజకి ఎటువంటి పరిస్థితులలో కూడా జిల్లేడు, నందివర్ధనం, పారిజాత పుష్పాలు, నాగ చంపా, బృహస్పతి, తంగేడు వంటి పువ్వులతో పూజ చేయకూడదు. ఈ విధమైన పువ్వులతో పూజ చేయడంవల్ల అమ్మవారి అనుగ్రహం కలగడం ఏమోగానీ అమ్మ వారి ఆగ్రహానికి లోనవుతారని పండితులు చెబుతున్నారు.
దుర్గ మాతకు ఎంతో ప్రీతికరమైన తంగేడు పుష్పాలు, సంపెంగ పువ్వులతో పూజ చేయటం వల్ల అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు. అదే విధంగా అమ్మవారి పూజకు గంటను కూడా ఉపయోగించకూడదని పండితులు తెలియజేస్తున్నారు.
హర్యానాలోని పానిపట్ రిఫైనరీ & పెట్రోకెమికల్ కాంప్లెక్స్లో అప్రెంటిస్ నియామకాలకు Indian Oil Corporation Limited (IOCL) కొత్త నోటిఫికేషన్…
మారుతి దర్శకత్వంలో ప్రభాస్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ది రాజా సాబ్…
కేజీఎఫ్ స్టార్ యష్ నటిస్తున్న భారీ చిత్రం టాక్సిక్ విడుదలకు ముందే సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ చిత్రానికి సంబంధించిన…
స్మార్ట్ఫోన్ ను కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త. Motorola ఎడ్జ్ 50 ప్రొ మోడల్పై Amazon భారీ ఆఫర్ అందిస్తోంది.…
దేశ ఆర్థిక వ్యవస్థలో వినియోగదారుల భద్రతను బలోపేతం చేయడం, ఆర్థిక సమావేశాన్ని విస్తరించడం, అలాగే బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, అర్బన్ కో-ఆపరేటివ్…
దేశవ్యాప్తంగా భారీ నియామకాలకు Punjab National Bank (PNB) నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 5,138 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి…
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనాస్ తన అంతర్జాతీయ కెరీర్ను కొనసాగిస్తూనే వ్యక్తిగత జీవితానికి కూడా సమాన ప్రాధాన్యం ఇస్తూ…
తిరుమల లడ్డూ వివాదంలో కూటమి ప్రభుత్వపు జంగిల్ రాజ్ ను, అసత్య ప్రచారాన్ని బట్టబయలు చేయడానికి సుప్రీంకోర్టు, జాతీయ మానవ…