దేశంలో కరోనా కేసులు రోజురోజుకు లక్షల సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ విధంగా కరోనా కేసులు పెరగడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా తెలియజేశారు. ఈ ఏడాది జనవరి ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది.
వ్యాక్సినేషన్ ప్రారంభం కాగానే కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయి. కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రజలందరూ కరోనా మార్గదర్శకాలను పాటించడం పూర్తిగా మానేశారు. ఈ క్రమంలోనే వైరస్ పరివర్తనం చెందటంతో కరోనా కేసుల సంఖ్య అధికమయ్యాయని ఈ సందర్భంగా డాక్టర్ గులేరియా తెలిపారు.
కరోనా కేసులు పెరుగుతుండగా.. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ తీవ్ర ఒత్తిడికి గురవుతుందని, కరోనా కట్టడి చేయటానికి ఆస్పత్రుల్లో మౌలిక వసతులను , పడగలను మెరుగు పరచాలని ఆయన సూచించారు. ఈ క్రమంలోనే దేశంలో మతపరమైన కార్యక్రమాలు, ఎన్నికల జరుగుతుండటం కూడా కేసులు పెరగడానికి ప్రధాన భయమా కారణమని ఆయన వెల్లడించారు. అదేవిధంగా ప్రజలందరూ కరోనా టీకా వేయించుకొని, జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని ఆయన సూచించారు.
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…
ఆ వ్యాఖ్యతో ముగిసేలా ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…