దేశంలో కరోనా కేసులు రోజురోజుకు లక్షల సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ విధంగా కరోనా కేసులు పెరగడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా తెలియజేశారు. ఈ ఏడాది జనవరి ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది.
వ్యాక్సినేషన్ ప్రారంభం కాగానే కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయి. కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రజలందరూ కరోనా మార్గదర్శకాలను పాటించడం పూర్తిగా మానేశారు. ఈ క్రమంలోనే వైరస్ పరివర్తనం చెందటంతో కరోనా కేసుల సంఖ్య అధికమయ్యాయని ఈ సందర్భంగా డాక్టర్ గులేరియా తెలిపారు.
కరోనా కేసులు పెరుగుతుండగా.. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ తీవ్ర ఒత్తిడికి గురవుతుందని, కరోనా కట్టడి చేయటానికి ఆస్పత్రుల్లో మౌలిక వసతులను , పడగలను మెరుగు పరచాలని ఆయన సూచించారు. ఈ క్రమంలోనే దేశంలో మతపరమైన కార్యక్రమాలు, ఎన్నికల జరుగుతుండటం కూడా కేసులు పెరగడానికి ప్రధాన భయమా కారణమని ఆయన వెల్లడించారు. అదేవిధంగా ప్రజలందరూ కరోనా టీకా వేయించుకొని, జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని ఆయన సూచించారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…