సాధారణంగా ప్రతి ఒక్కరి ఇండ్లలో వారి పూర్వీకుల ఫోటోలను పెట్టుకొని ఉంటారు. వారి చనిపోయిన కూడా వారి ఆశీస్సులు మనకు ఉండాలని వారి ఫోటోలను ఇంట్లో పెట్టుకుంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఈ ఫోటోల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు గురించి ఇక్కడ తెలుసుకుందాం..
వాస్తు శాస్త్రం ప్రకారం మరణించిన వారి ఫోటోలను గోడకు వేలాడ తీయకూడదు. వారి ఫోటోలను ఎల్లప్పుడు ఏదైనా చెక్క బల్ల పై పెట్టుకోవాలి. అదేవిధంగా మరణించిన వారి ఫోటోలను ఎప్పుడూ కూడా దేవుడి గదిలో పెట్టి పూజ చేయకూడదు. ఈ విధంగా దేవుని గదిలో పెట్టి పూజ చేయటం వల్ల ఇంట్లో కలహాలకి కారణమవుతాయి.
చాలామంది మరణించిన వారి ఫోటోల పక్కనే బ్రతికున్న వారి ఫోటోలను కూడా పెడతారు. ఈ విధంగా చేయడం వల్ల బ్రతికున్న వారికి ఆయుష్షు తగ్గుతుంది. అదేవిధంగా చనిపోయిన వారి ఫోటోలను ఇంట్లోకి రాగానే కనిపించేటట్టు పెట్టకూడదు. ఇలా పెట్టడం వల్ల ఆ ఇంట్లో ఎక్కువగా నెగిటివ్ వాతావరణం ఏర్పడుతుంది. చనిపోయిన వారి ఫోటోలను హాలులో ఉత్తరం దిక్కున పెట్టడం ఎంతో మంచిదని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…