మీరు స్మార్ట్ ఫోన్.. స్మార్ట్ టీవీ లేదా ఏసీలు కొనాలని భావిస్తున్నారా.. నిజంగా మీకు ఇది ఒక శుభవార్త అని చెప్పవచ్చు. అయితే వీటిని ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసే వారికి భారీ ఆఫర్లు అందుబాటులోకి రానున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది స్మార్ట్ ఫోన్,స్మార్ట్ టీవీ, అప్పరెల్, గ్రాసరీస్ వంటి వాటిపై ఎక్కువ తగ్గింపు లభిస్తుందని పలు నివేదికలు పేర్కొంటున్నాయి.
ఈ విధమైనటువంటి ఎలక్ట్రానిక్ వస్తువుల పై మ్యానుఫ్యాక్చరింగ్ , ట్రాన్స్ పోర్ట్ పెరిగిన కూడా వీటి ధరలను భారీగా తగ్గించడం గమనార్హం.కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా ఇప్పటికే ఎన్నో నష్టాలలో ఉన్న కంపెనీలు ఈ విధంగా ఆఫర్లతో సేల్స్ పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎఫ్ఎంసీజీ కంపెనీలు భారీ తగ్గింపు అందించే ఛాన్స్ ఉందని పలు నివేదికలు తెలియజేస్తున్నాయి.
ఈకామర్స్ సంస్థల అమ్మకాల్లో అగ్రగామిగా ఉన్న స్మార్ట్ ఫోన్లు గత ఏడాది కన్నా ఈ ఏడాది ఎక్కువ తగ్గింపు ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ ఏడాదిలో స్మార్ట్ ఫోన్ పై ఏకంగా పది శాతం తగ్గింపు పొందవచ్చని.కేవలం స్మార్ట్ఫోన్లపై మాత్రమే కాకుండా ఏసీల పై కూడా భారీ తగ్గింపు ధరలతో మీ సొంతం చేసుకోవచ్చు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…