సాధారణంగా కొందరు దొంగలు బంగారు దుకాణాలలో దొంగతనాలకు పాల్పడ్డటం మనం చూస్తుంటాము. అయితే ఈ విధమైనటువంటి దొంగతనాలు రాత్రిపూట జరగడం సర్వసాధారణం. కానీ ఓ బార్యాభర్తలు పట్టపగలే గన్నులతో బెదిరించి బంగారు దుకాణంలో నగలను దోపిడీ చేసి దుకాణంలో ఉన్న నగలను బ్యాగ్లో సర్దారు. ప్రస్తుతం ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బంగారు దుకాణంలో ఉన్న సీసీ టీవీ కెమెరాలో రికార్డ్ అయిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. గుజరాత్ అహ్మదాబాద్ లో ఓ జంట ఈ విధంగా దోపిడీకి పాల్పడ్డారు.ఈ వీడియోలో భర్త దుకాణంలో ఉన్నటువంటి సిబ్బందికి గన్నుతో బెదిరించ గా భార్య సుత్తితో అద్దాలను పగులగొట్టి అక్కడున్న నగలను తన బ్యాగులో సర్ది పెట్టుకుంది.
చివరికి దుకాణంలో ఉన్నటువంటి సిబ్బంది ఆ భార్యాభర్తలపై తిరగబడ్డారు. ఈ క్రమంలోనే వారి దగ్గర ఉన్నటువంటి గన్ లాక్కొని వారిని బంధించి పోలీసులకు ఫిర్యాదు చేసి వారిని పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో భాగంగా ఆ భార్యాభర్తలు వారికి చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్న కారణంగానే ఈ విధమైనటువంటి దొంగతనానికి పాల్పడినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…