సాధారణంగా కొందరు దొంగలు బంగారు దుకాణాలలో దొంగతనాలకు పాల్పడ్డటం మనం చూస్తుంటాము. అయితే ఈ విధమైనటువంటి దొంగతనాలు రాత్రిపూట జరగడం సర్వసాధారణం. కానీ ఓ బార్యాభర్తలు పట్టపగలే గన్నులతో బెదిరించి బంగారు దుకాణంలో నగలను దోపిడీ చేసి దుకాణంలో ఉన్న నగలను బ్యాగ్లో సర్దారు. ప్రస్తుతం ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బంగారు దుకాణంలో ఉన్న సీసీ టీవీ కెమెరాలో రికార్డ్ అయిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. గుజరాత్ అహ్మదాబాద్ లో ఓ జంట ఈ విధంగా దోపిడీకి పాల్పడ్డారు.ఈ వీడియోలో భర్త దుకాణంలో ఉన్నటువంటి సిబ్బందికి గన్నుతో బెదిరించ గా భార్య సుత్తితో అద్దాలను పగులగొట్టి అక్కడున్న నగలను తన బ్యాగులో సర్ది పెట్టుకుంది.
చివరికి దుకాణంలో ఉన్నటువంటి సిబ్బంది ఆ భార్యాభర్తలపై తిరగబడ్డారు. ఈ క్రమంలోనే వారి దగ్గర ఉన్నటువంటి గన్ లాక్కొని వారిని బంధించి పోలీసులకు ఫిర్యాదు చేసి వారిని పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో భాగంగా ఆ భార్యాభర్తలు వారికి చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్న కారణంగానే ఈ విధమైనటువంటి దొంగతనానికి పాల్పడినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…