ప్రస్తుతమున్న కరోనా పరిస్థితులలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై విమర్శనాత్మకంగా పలువురు చేస్తున్న ట్వీట్ లను బ్లాక్ చేయాలని ప్రభుత్వం ట్విట్టర్ ను కోరింది. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఆదేశాల మేరకు ట్విట్టర్ పలు ట్వీట్ లను బ్లాక్ చేసింది. ఈ విధంగా ప్రభుత్వ తీరును విమర్శిస్తూ ట్వీట్ చేసిన వారిలో ఎంతో మంది ప్రముఖులు కూడా ఉన్నారు.
ఈ విధంగా పలువురు చేసే ట్వీట్లు భారత ఐటీ చట్టానికి అనుగుణంగా లేవని, ఇవి చట్టాన్ని విమర్శించేలా ఉన్నాయంటూ ప్రభుత్వం ట్విట్టర్ కి పంపిన నోటీసులో పేర్కొంది. ఈ ట్వీట్స్ ద్వారా కోవిడ్ పరిస్థితుల పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని, ముందుచూపు లేని కారణంగా ఈ విధమైనటువంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి అంటూ ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు.
ఈ మహమ్మారి తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కుంభమేళాకు ఏ విధమైన ముందుచూపు కట్టడి చర్యలు లేకుండా అనుమతి ఇవ్వడం వల్లే ఈ వైరస్ మరింత ప్రబలిందని పలువురు వ్యాఖ్యానించారు. ఈ విధమైనటువంటి ట్వీట్స్ ప్రభుత్వానికి తీవ్ర ఆగ్రహం చెందడంతో వీటిని బ్లాక్ చేయాలని ప్రభుత్వం ట్విట్టర్ ను కోరింది. గతంలో కూడా లోగడ రైతుల నిరసనలపై వచ్చిన ట్వీట్స్ విషయంలో ప్రభుత్వం ఇదే తీరు ప్రవర్తించడం మనకు తెలిసిందే.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…