ప్రస్తుతమున్న కరోనా పరిస్థితులలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై విమర్శనాత్మకంగా పలువురు చేస్తున్న ట్వీట్ లను బ్లాక్ చేయాలని ప్రభుత్వం ట్విట్టర్ ను కోరింది. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఆదేశాల మేరకు ట్విట్టర్ పలు ట్వీట్ లను బ్లాక్ చేసింది. ఈ విధంగా ప్రభుత్వ తీరును విమర్శిస్తూ ట్వీట్ చేసిన వారిలో ఎంతో మంది ప్రముఖులు కూడా ఉన్నారు.
ఈ విధంగా పలువురు చేసే ట్వీట్లు భారత ఐటీ చట్టానికి అనుగుణంగా లేవని, ఇవి చట్టాన్ని విమర్శించేలా ఉన్నాయంటూ ప్రభుత్వం ట్విట్టర్ కి పంపిన నోటీసులో పేర్కొంది. ఈ ట్వీట్స్ ద్వారా కోవిడ్ పరిస్థితుల పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని, ముందుచూపు లేని కారణంగా ఈ విధమైనటువంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి అంటూ ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు.
ఈ మహమ్మారి తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కుంభమేళాకు ఏ విధమైన ముందుచూపు కట్టడి చర్యలు లేకుండా అనుమతి ఇవ్వడం వల్లే ఈ వైరస్ మరింత ప్రబలిందని పలువురు వ్యాఖ్యానించారు. ఈ విధమైనటువంటి ట్వీట్స్ ప్రభుత్వానికి తీవ్ర ఆగ్రహం చెందడంతో వీటిని బ్లాక్ చేయాలని ప్రభుత్వం ట్విట్టర్ ను కోరింది. గతంలో కూడా లోగడ రైతుల నిరసనలపై వచ్చిన ట్వీట్స్ విషయంలో ప్రభుత్వం ఇదే తీరు ప్రవర్తించడం మనకు తెలిసిందే.
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…