కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభవార్త చెప్పారు. దేశంలో అందరికీ కోవిడ్ టీకాలను ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. ఈ నెల 21వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన అందరికీ కేంద్రమే ఉచితంగా కోవిడ్ టీకాలను అందిస్తుందని, కోవిడ్ టీకాల కోసం రాష్ట్రాలు పైసా ఖర్చు చేయాల్సిన పనిలేదని మోదీ అన్నారు.
కరోనా నేపథ్యంలో సోమవారం జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ పై విధంగా వ్యాఖ్యలు చేశారు. కేంద్రమే టీకాలను కొనుగోలు చేసి రాష్ట్రాలకు అందిస్తుందని, టీకాల కోసం ఎవరూ ఖర్చు చేయాల్సిన పనిలేదన్నారు. దేశ ప్రజలందరికీ టీకాలు వేసే బాధ్యత కేంద్రానిదే అని అన్నారు.
నవంబర్ వరకు దేశంలోని 80 కోట్ల మందికి టీకాలు వేస్తామని మోదీ అన్నారు. కోవిడ్ టీకాల పట్ల ప్రజల్లో అనేక సందేహాలు నెలకొన్నాయని, టీకాలు తీసుకునేందుకు ఎవరూ భయ పడాల్సిన పనిలేదని అన్నారు. ప్రతి ఒక్కరూ టీకాను తీసుకోవాలన్నారు. టీకాలపై ఇతరులకు ఉండే అపోహలను తొలగించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. కోవిడ్ పట్ల మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కరోనాపై చేస్తున్న పోరాటంలో అందరం విజయం సాధిస్తామని, భారత్ కోవిడ్ పై విజయం సాధిస్తుందని అన్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…