కరోనా ప్రఖ్యాత వ్యాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ తయారు చేస్తున్నటువంటి “కొవాగ్జిన్”ధరలను ప్రకటించింది. ఈ సంస్థ రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రైవేట్ ఆస్పత్రులకు వేరువేరుగా ధరలను నిర్ణయిస్తూ శనివారం రాత్రి ప్రకటన జారీ చేసింది. భారత బయోటెక్ అందించేకొవాగ్జిన్ రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక్కో డోసు రూ.600 కాగా, ప్రైవేట్ ఆస్పత్రులకు రూ.1200 లుగా నిర్ణయించింది.
భారత్ బయోటెక్ ఉత్పత్తి చేసే ఈ వ్యాక్సిన్ కరోనా వ్యాక్సిన్ ను ఎంతో సమర్థవంతంగా ఎదుర్కోవడంతో వీటి వినియోగం అధికంగా ఉంది. ఈ వ్యాక్సిన్ ను విదేశాలకు ఎగుమతి చేసే టీకా ధర 15 నుంచి 20 డాలర్ల మధ్య ఉంటుందని ఈ సంస్థ తెలియజేసింది.
భారత్ బయోటెక్ సంస్థ ఉత్పత్తి చేస్తున్న ఈ వ్యాక్సిన్ తేలికపాటి, మధ్యస్థాయి, తీవ్రమైన కరోనా వ్యాధిపై దాదాపు 78% సమర్థవంతంగా పనిచేస్తుందని తెలిపింది. ఈ వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల ప్రతి ఒక్కరికి 100% ఈ కరోనా వైరస్ నుంచి రక్షణ ఉంటుందని, వ్యాధితో ఆస్పత్రులకు వెళ్లి చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదని ఈ సంస్థ వెల్లడించింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…