కరోనా ప్రఖ్యాత వ్యాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ తయారు చేస్తున్నటువంటి “కొవాగ్జిన్”ధరలను ప్రకటించింది. ఈ సంస్థ రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రైవేట్ ఆస్పత్రులకు వేరువేరుగా ధరలను నిర్ణయిస్తూ శనివారం రాత్రి ప్రకటన జారీ చేసింది. భారత బయోటెక్ అందించేకొవాగ్జిన్ రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక్కో డోసు రూ.600 కాగా, ప్రైవేట్ ఆస్పత్రులకు రూ.1200 లుగా నిర్ణయించింది.
భారత్ బయోటెక్ ఉత్పత్తి చేసే ఈ వ్యాక్సిన్ కరోనా వ్యాక్సిన్ ను ఎంతో సమర్థవంతంగా ఎదుర్కోవడంతో వీటి వినియోగం అధికంగా ఉంది. ఈ వ్యాక్సిన్ ను విదేశాలకు ఎగుమతి చేసే టీకా ధర 15 నుంచి 20 డాలర్ల మధ్య ఉంటుందని ఈ సంస్థ తెలియజేసింది.
భారత్ బయోటెక్ సంస్థ ఉత్పత్తి చేస్తున్న ఈ వ్యాక్సిన్ తేలికపాటి, మధ్యస్థాయి, తీవ్రమైన కరోనా వ్యాధిపై దాదాపు 78% సమర్థవంతంగా పనిచేస్తుందని తెలిపింది. ఈ వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల ప్రతి ఒక్కరికి 100% ఈ కరోనా వైరస్ నుంచి రక్షణ ఉంటుందని, వ్యాధితో ఆస్పత్రులకు వెళ్లి చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదని ఈ సంస్థ వెల్లడించింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…