కరోనా ప్రఖ్యాత వ్యాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ తయారు చేస్తున్నటువంటి “కొవాగ్జిన్”ధరలను ప్రకటించింది. ఈ సంస్థ రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రైవేట్ ఆస్పత్రులకు వేరువేరుగా ధరలను నిర్ణయిస్తూ శనివారం రాత్రి ప్రకటన జారీ చేసింది. భారత బయోటెక్ అందించేకొవాగ్జిన్ రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక్కో డోసు రూ.600 కాగా, ప్రైవేట్ ఆస్పత్రులకు రూ.1200 లుగా నిర్ణయించింది.
భారత్ బయోటెక్ ఉత్పత్తి చేసే ఈ వ్యాక్సిన్ కరోనా వ్యాక్సిన్ ను ఎంతో సమర్థవంతంగా ఎదుర్కోవడంతో వీటి వినియోగం అధికంగా ఉంది. ఈ వ్యాక్సిన్ ను విదేశాలకు ఎగుమతి చేసే టీకా ధర 15 నుంచి 20 డాలర్ల మధ్య ఉంటుందని ఈ సంస్థ తెలియజేసింది.
భారత్ బయోటెక్ సంస్థ ఉత్పత్తి చేస్తున్న ఈ వ్యాక్సిన్ తేలికపాటి, మధ్యస్థాయి, తీవ్రమైన కరోనా వ్యాధిపై దాదాపు 78% సమర్థవంతంగా పనిచేస్తుందని తెలిపింది. ఈ వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల ప్రతి ఒక్కరికి 100% ఈ కరోనా వైరస్ నుంచి రక్షణ ఉంటుందని, వ్యాధితో ఆస్పత్రులకు వెళ్లి చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదని ఈ సంస్థ వెల్లడించింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…