కరోనా సెకండ్ వేవ్ దేశవ్యాప్తంగా ప్రజలందరిని భయాందోళనలోకి నెట్టేసింది. రోజురోజుకు లక్షల సంఖ్యలో కరోనా కేసులు నమోదవు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మొదటి దశలో కేవలం వృద్ధులకు మాత్రమే కరోనా వ్యాపించగా రెండవ దశలో మాత్రం ఈ మహమ్మారి ఎవరిని వదలడం లేదు.
రెండవ దశ కరోనా వైరస్ వయసులో ఉన్న వ్యక్తులకు మాత్రమే కాకుండా నవజాత శిశువులలో,అదేవిధంగా 1 నుంచి 5 సంవత్సరాల వయసు కలిగిన చిన్న పిల్లలలో కూడా వ్యాపిస్తుందని డాక్టర్ దిరెన్ గుప్తా ఓ ప్రకటనలో తెలియజేశారు. కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎనిమిది మంది నవజాత శిశువులు ఆసుపత్రిలో చేరారని డాక్టర్ రీతు సక్సేనా పేర్కొన్నారు.
ప్రజలందరూ కరోనా జాగ్రత్తలు పాటించకపోతే చాలా భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని,ముఖ్యంగా చిన్నపిల్లలు నవజాత శిశువులలో ఎన్నో జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉందని నిపుణులు పేర్కొన్నారు. 15 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు వారిలో దాదాపు 30 శాతం మంది యువకులు ఈ మహమ్మారి బారిన పడినట్టు తెలుస్తోంది
జాతీయ అవార్డు విజేత, నటి ప్రియమణి కెరీర్ మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. రెండు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న…
థియేటర్ రద్దీ లేదు.. ట్రాఫిక్ టెన్షన్ లేదు.. లైన్లో నిలబడే అవసరం లేదు. రిమోట్లో ఒక్క క్లిక్ చేస్తే చాలు..…
అధునాతన కంప్యూటింగ్ అభివృద్ధి కేంద్రం (Centre for Development of Advanced Computing) సీ-డాక్ 2026 సంవత్సరానికి గాను భారీ…
టాలీవుడ్లో చాలాకాలంగా హాట్టాపిక్గా మారిన ప్రేమకథకు త్వరలోనే అధికారిక ముగింపు పడనుందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. నటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. Railway Recruitment Boards (RRBs) 2026 గ్రూప్ D నియామకాలకు సంబంధించి…
భారత్లో అత్యధిక బ్యాటరీ సామర్థ్యంతో కూడిన స్మార్ట్ఫోన్ను విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లే realme తన పి సిరీస్లో తాజా…
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…