India vs West Indies : అహ్మదాబాద్ వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్లో వెస్టిండీస్పై భారత్ ఘన విజయం సాధించింది. విండీస్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని భారత్ అలవోకగా ఛేదించింది. ఈ క్రమంలోనే ఆ జట్టుపై భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.
మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా.. విండీస్ బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో వెస్టిండీస్ జట్టు 43.5 ఓవర్లలోనే ఆలౌట్ అయింది. ఆ జట్టు బ్యాట్స్మెన్లలో జేసన్ హోల్డర్ (57) మినహా ఎవరూ రాణించలేదు. ఇక భారత బౌలర్లలో యజువేంద్ర చాహల్ 4 వికెట్లు పడగొట్టగా.. వాషింగ్టన్ సుందర్ 3 వికెట్లు తీశాడు. అలాగే ప్రసిద్ధ్ కృష్ణకు 2, మహమ్మద్ సిరాజ్ కు 1 వికెట్ దక్కాయి.
అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ 28 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. 4 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. భారత బ్యాట్స్మెన్లలో కెప్టెన్ రోహిత్ శర్మ (60), సూర్య కుమార్ యాదవ్ (34)లు రాణించారు. వెస్టిండీస్ బౌలర్లలో జోసెఫ్ 2 వికెట్లు తీయగా.. హొసెయిన్కు 1 వికెట్ దక్కింది. ఈ మ్యాచ్లో విజయంతో భారత్ 3 వన్డేల సిరీస్లో 1-0 ఆధిక్యం సాధించింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…