India vs Newzealand : కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో భారత్ భారీ స్కోరు చేసే దిశగా పయనిస్తోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా తన మొదటి ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది.
మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో భారత్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లను కోల్పోయి 258 పరుగుల స్కోరు చేసింది. క్రీజులో శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజాలు ఉన్నారు. భారత్ తొలి ఇన్నింగ్స్లో మయాంక్ అగర్వాల్ 28 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేయగా, శుబమన్ గిల్ 93 బంతులు ఆడి 5 ఫోర్లు, 1 సిక్సర్తో 52 పరుగులు చేశాడు.
చటేశ్వర్ పుజారా 88 బంతుల్లో 2 ఫోర్లతో 26 పరుగులు చేయగా, కెప్టెన్ రహానే 63 బంతులు ఆడి 6 ఫోర్లతో 35 పరుగులు చేశాడు. ఇక ప్రస్తుతం క్రీజులో అయ్యర్ 136 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 75 పరుగుల స్కోరు వద్ద ఉన్నాడు. అలాగే రవీంద్ర జడేజా 100 బంతుల్లో 6 ఫోర్లతో 50 పరుగుల స్కోరు వద్ద కొనసాగుతున్నాడు. కివీస్ బౌలర్లలో కైలీ జేమిసన్ 3 వికెట్లు పడగొట్టాడు. టిమ్ సౌతీకి 1 వికెట్ దక్కింది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…